Home Search
అసెంబ్లీ స్థానాల్లో - search results
If you're not happy with the results, please do another search
నాగార్జునసాగర్, తిరుపతిలో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచార గడువు
తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ రెండు చోట్ల ఎన్నికల ప్రచార గడువు ఈ రోజు (ఏప్రిల్...
ముగిసిన తొలిదశ పోలింగ్: 6 గంటలకు బెంగాల్ లో 79.79, అస్సాంలో 72.14 శాతం
--> పశ్చిమబెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో తోలిదశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటల వరకు పశ్చిమబెంగాల్ లో 79.79 శాతం, అస్సాంలో 72.14 శాతం పోలింగ్ నమోదైనట్టు కేంద్ర...
తిరుపతి, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు ప్రారంభమైన నామినేషన్ల పక్రియ
తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్ సభ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రెండు చోట్ల...
తెలంగాణలో పీఆర్సీ ప్రకటనకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్సిగ్నల్
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు పీఆర్సీ (వేతన సవరణ) ప్రకటనకు అంతా సిద్ధమైంది. పీఆర్సీ ప్రకటనపై రాష్ట్రప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అనుమతి ఇచ్చింది. ముందుగా ఉద్యోగుల పీఆర్సీపై ప్రకటన చేసేందుకు ప్రభుత్వం...
బీహార్ లో ఎన్డీఏ కూటమికి ఘన విజయం, 125 సీట్లు కైవసం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోటీ నెలకొనడంతో ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకున్న సంగతి తెలిసిందే. చివరి వరకు ఉత్కంఠ నెలకున్న ఈ ఫలితాల్లో ఎన్డీఏ కూటమి (బీజేపీ+జనతాదళ్ యునైటెడ్+వీఐపీ+హెఛ్ఏఎంఎస్) 125 సీట్లు...
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉపఎన్నికలు వాయిదా
దేశంలో కరోనా వ్యాప్తి పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పలు స్థానాల్లో జరగాల్సిన లోక్సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం...
ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం, ప్రజల విజయమన్న కేజ్రీవాల్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించింది. అరవింద్ కేజ్రీవాల్ వరుసగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ 63 స్థానాల్లో...
ఢిల్లీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు, దూసుకెళ్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ కొనసాగుతుంది. 70 అసెంబ్లీ స్థానాలకు గానూ ఫిబ్రవరి 8న ఒకే దశలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన మొత్తం...
29న జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణం
జార్ఖండ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి మెజారిటీ స్థానాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు...
కర్ణాటక ఉప ఎన్నికల్లో ఓటమితో సీఎల్పీ పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య
కర్ణాటక రాష్ట్రంలో 15 శాసనసభ స్థానాలకు డిసెంబర్ 5న నిర్వహించిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు జరిగింది. ఈ ఫలితాల్లో అధికార బీజేపీ అత్యధికంగా 12 స్థానాలు గెలుచుకోగా,...