Home Search
ఆంధ్రప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
జాతీయ జెండా ఆవిష్కరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్లో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం సుందరంగా ముస్తాబు చేసిన విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
ఏపీలో 2475 కి చేరిన కరోనా మరణాలు, ఒకే రోజు 97 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 8943 కరోనా పాజిటివ్ కేసులు, 97 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 8943 కేసులతో కలిపి ఆగస్టు 14, శుక్రవారం ఉదయం 10...
ఏపీ రాజధాని తరలింపుపై స్టేటస్ కో పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ చట్టం, సీఆర్డీఏ రద్దు చట్టంపై జారీచేసిన గెజిట్ లపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారించి ఆగస్టు 14 వరకు స్టేటస్ కో ఇచ్చిన సంగతి తెలిసిందే....
దేశంలో 47 వేలు దాటిన కరోనా మరణాలు, ఒకేరోజు 56,383 మంది డిశ్చార్జ్
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఆగస్టు 13, బుధవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,96,637 కు పెరిగింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 66,999 కరోనా పాజిటివ్...
ఏపీలో పెరుగుతున్న కరోనా మరణాలు: 24 గంటల్లో 82 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 9996 పాజిటివ్ కేసులు, 82 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఆగస్టు 13, గురువారం ఉదయం 10 గంటల వరకు పాజిటివ్...
అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీపై సీఎం జగన్ సమీక్ష
ఏపీ సీఆర్డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ (ఏఎంఆర్డీఏ) ని ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
ఆగస్టు 15 న రాష్ట్రంలో 10,500 పబ్లిక్ టాయిలెట్స్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.రామా రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో 10,500 ప్రజా మరుగుదొడ్లను ఆగస్టు 15వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్...
టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన...
ఏపీలో 2 లక్షల 50 వేలు దాటిన కరోనా కేసులు, 2296 కి పెరిగిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 9597 కరోనా పాజిటివ్ కేసులు, 93 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 9597 కేసులతో కలిపి ఆగస్టు 12, బుధవారం ఉదయం 10...
ఏపీలో వైద్యవిద్యార్థులకు స్టైఫండ్ భారీగా పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య విద్యార్థుల స్టైఫండ్ ను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ డిగ్రీ, పీజీ డిప్లమో ఇతర కోర్సుల స్టైఫండ్ పంపుపై ఆగస్టు 12, బుధవారం నాడు...