Home Search
రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
బీహార్ లో రేపే తోలి విడత పోలింగ్, ముగిసిన ఎన్నికల ప్రచారం
బీహార్ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైంది. బీహార్ లో అక్టోబర్ 28, మంగళవారం నాడు తొలి విడతలో భాగంగా 71 స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీంతో తొలివిడత ఎన్నికల ప్రచార గడువు సోమవారంతో...
30 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసిన కాంగ్రెస్, బీహార్ లో ప్రచారం
బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలయింది. రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు గానూ మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 28న తొలి విడతలో 71 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ...
బీజేపీ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ రెడ్డి అరెస్ట్
ఉత్తరప్రదేశ్ లోని హాథ్రాస్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అక్కడి పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్...
ముగిసిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఢిల్లీలోని లోధి శ్మశానవాటికలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన పార్థివ దేహంపై జాతీయ పతాకం ఉంచారు. ఆయనకు...
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత
భారత మాజీ రాష్ట్రపతి, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన దిగ్గజం ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. ఇటీవల ఆయనకు మెదడుకు సంబంధించి ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర్మీ రీసెర్చ్...
నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2020 – రోహిత్ శర్మ సహా ఐదుగురికి రాజీవ్ ఖేల్రత్న
2020 సంవత్సరానికి గానూ భారత దేశ అత్యున్నత క్రీడా పురస్కారాలను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈ రోజు ప్రకటించింది. రాజీవ్ గాంధీ ఖేల్రత్న, ద్రోణాచార్య, అర్జున, ధ్యాన్ చంద్ అవార్డులు సహా...
కేరళలో ఘోర విమాన ప్రమాదం: 18 చేరిన మృతుల సంఖ్య, దర్యాప్తు ప్రారంభం
కేరళలోని కోజికోడ్లో ఆగస్టు 7, శుక్రవారం రాత్రి ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వందేభారత్ మిషన్లో భాగంగా దుబాయ్ నుంచి కోజికోడ్కు చేరుకున్న ఎయిరిండియాకు చెందిన విమానం ల్యాండింగ్...
రాజస్థాన్ రాజకీయ సంక్షోభం: సచిన్ పైలట్ కు కాంగ్రెస్ ఉద్వాసన, డిప్యూటీ సీఎంగా తొలగింపు
కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ తిరుగుబాటుతో రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డ సంగతి తెలిసిందే. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తో కలిసి పనిచేయడానికి సచిన్ పైలట్...
ఢిల్లీ హైకోర్టు జడ్జి బదిలీ, కాంగ్రెస్ విమర్శలపై స్పష్టతనిచ్చిన కేంద్రం
ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనంలో సభ్యులైన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.మురళీధర్ బదిలీ అయ్యారు. ఆయనను పంజాబ్-హర్యానా హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి...
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసిన అమరావతి రైతులు
రాజధాని అమరావతి ప్రాంత రైతులు, అమరావతి జేఏసీ నేతలు ఫిబ్రవరి 4, మంగళవారం నాడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును (మూడురాజధానుల బిల్లు) రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన నేపథ్యంలో...