Home Search
%E0%B0%9F%E0%B1%80%E0%B0%9F%E0%B1%80%E0%B0%A1%E0%B1%80 - search results
If you're not happy with the results, please do another search
అమరావతిలో జూన్ 9న శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ.. పాల్గొననున్న గవర్నర్ హరిచందన్, సీఎం జగన్
టీటీడీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో నిర్మితమవుతున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 9వ తేదీన మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
ఏపీలో గ్రీన్ ఎనర్జీ పైలట్ ప్రాజెక్ట్.. తిరుమలను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పర్యావరణ పరిరక్షణకు గుర్తింపుగా, ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో పైలట్ గ్రీన్ పవర్ ఉత్పత్తి కేంద్రానికి భారత ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. ఈ మేరకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ...
టైం స్లాట్ విధానంతో రెండు, మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం – దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ
ఒకప్పుడు తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలంటే ఒక రోజంతా భక్తులు క్యూలైన్లలోనే వేచి ఉండాల్సిన పరిస్థితులు ఉండేవని.. భక్తులకు దాదాపు 2 రోజుల సమయం పట్టేదన్నారు ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ....
తిరుపతిలో శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు, తొక్కిసలాట.. 5 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ...
ఈరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు అసంఖ్యాకంగా హాజరయ్యారు. దిగువ తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్దకు భక్తులు భారీగా చేరుకున్నారు. దగ్గర తోపులాట జరిగింది. దీంతో విపరీతమైన తొక్కిసలాట చోటుచేసుకుంది....
త్వరలోనే టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ – చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుపతిలో సొంత ఇళ్ల స్థలాల కోసం 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న టీటీడీ ఉద్యోగుల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే...
మార్చి 21న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల: టీటీడీ
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనానికి సంబంధించి ఒకేసారి మూడు నెలలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఏప్రిల్,...
మార్చి 20న ఆన్లైన్లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల : టీటీడీ
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇటీవలే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
ఏప్రిల్ 1 నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు శుభవార్త చెప్పింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని నిర్ణయించారు. ఈ మేరకు టీటీడీ...
టీటీడీ కీలక నిర్ణయం, శుక్ర,శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక (టీటీడీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. సర్వదర్శనం భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు శుక్ర, శని, ఆదివారాలలో సిఫార్సు లేఖలపై కేటాయించే వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది....
రేపు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం టోకెన్ల అదనపు కోటా విడుదల : టీటీడీ
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు 13 వేల చొప్పున రూ.300...