Home Search
అంజనీ కుమార్ - search results
If you're not happy with the results, please do another search
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15 వ తేది ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్...
కాంగ్రెస్ చలో రాజ్భవన్ కార్యక్రమానికి అనుమతి నిరాకరణ
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ చలో రాజ్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. శుక్రవారం ఉదయం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నుంచి “చలో రాజ్ భవన్” కార్యక్రమం చేపట్టి...
మొబైల్ ఐసీయూ బస్సులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం నాడు ట్యాంక్బండ్ వద్ద మొబైల్ ఐసీయూ బస్సులను ప్రారంభించారు. వెరాస్మార్ట్ హెల్త్ కేర్ సహకారంతో లార్డ్స్ చర్చి ఈ ప్రాజెక్టును...
ఆటో, క్యాబ్ డ్రైవర్లకు స్పెషల్ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్, సీఎస్ పరిశీలన
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు హైరిస్క్ గ్రూపులకు చెందిన ఆటో, క్యాబ్, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకు జీహెచ్ఎంసీ పరిధిలో 10 సెంటర్ల ద్వారా 20 రోజుల పాటు స్పెషల్ వ్యాక్సినేషన్...
ప్రజలందరూ తమవంతు కృషితో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ గా నిలపాలి – గవర్నర్ తమిళిసై
ప్రజలందరి భాగస్వామ్యంతో తెలంగాణ అన్ని రంగాలలో ముందు వరుసలో నిలవాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. తెలంగాణ అభివృద్ధి పదంలో ముందంజలో ఉందని, అయితే ప్రజలందరూ తమ వంతు కృషితో ఈ...
ఆక్సిజన్, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ బ్లాకు మార్కెటింగ్ దందాకు తెలంగాణలో ఆస్కారం ఇవ్వం: హోమ్ మంత్రి
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 సెకండ్ వేవ్ నేపధ్యంలో ప్రస్తుతం పోలీస్ శాఖ ద్వారా తీసుకుంటున్న, తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహామూద్ అలీ బుధవారం నాడు లక్డీకాపూల్ లోని తన...
తెలంగాణలో లాక్డౌన్ అంటూ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తి అరెస్ట్
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి లాక్డౌన్ అంటూ ఇటీవల నకిలీ ఉత్తర్వులు సర్క్యులేట్ అయిన సంగతి తెలిసిందే. అలాంటి నిర్ణయాలు ఏమి తీసుకోలేదని, సోషల్ మీడియాలో ఉన్న జీవో కాపీ నకిలీదంటూ రాష్ట్ర ప్రభుత్వ...
హోలీ వేడుకల నేపథ్యంలో 36 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేత
హోలీ పండుగ నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల పరిధిలో 36 గంటల పాటుగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. పండుగ సందర్భంగా శాంతి భద్రతలు, ప్రశాంతతను దృష్టిలో ఉంచుకుని మార్చి 28వ తేదీ సాయంత్రం...
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ సిబ్బంది కరోనా పరీక్షలు చేయించుకోవాలి: స్పీకర్
మార్చి 15వ తేదీ నుంచి శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో సభల నిర్వాహణ, శాంతిభద్రతలు, కరోనా నివారణ వంటి అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసుశాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం...
భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవ వేడుకల విజయవంతానికి అన్ని ఏర్పాట్లు చేయాలి: సీఎస్
భారత స్వాతంత్య్ర 75 వ వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మార్చి 11, 12 తేదీల్లో...