Home Search
ఎంపీ కేశవరావు - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఢిల్లీ పర్యటన ముగించుకొని డిసెంబర్ 16, శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ముందుగా ఢిల్లీలోని సర్దార్పటేల్ మార్గ్ లో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించే...
హైదరాబాద్ ను పవర్ సెక్టారులో ఐలాండ్ గా మార్చుకున్నాం, బీహెచ్ఈఎల్, ఓఆర్ఆర్ వరకూ మెట్రో రావాలి: సీఎం కేసీఆర్
విశ్వనగరంగా మారిన హైదరాబాద్ భవిష్యత్ అవసరాల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాయదుర్గం మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో కారిడార్ 2.0 నిర్మాణానికి ముఖ్యమంత్రి...
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం కార్యక్రమం హైలెట్స్ ఇవే…
తెలంగాణ భవన్లో ఈరోజు (డిసెంబర్ 9, శుక్రవారం) "భారత్ రాష్ట్ర సమితి" పార్టీ ఆవిర్భావ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)...
గిరిజన బిడ్డల సమస్యల పరిష్కారంకై తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలా అండదండగా ఉంటుంది: సీఎం కేసీఆర్
భారతదేశంలో భాగమైన తెలంగాణ, జాతి సమైక్యతను ప్రకటిస్తున్న సెప్టెంబర్ 17 వజ్రోత్సవ వేళ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ఆదివాసీ, బంజారా భవనాలు ప్రారంభమైన మరో అద్భుతమైన చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది....
పేద, ధనిక, కులం, మతం తేడా లేకుండా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి: సీఎం కేసీఆర్
75 ఏండ్ల స్వాతంత్య్ర ఫలాలను భారత ప్రజలు ఆస్వాదిస్తున్న వేళ, నాటి అమరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ "స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం" ముగింపు వేడుకలు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం అత్యంత వైభవోపేతంగా...
నేడే ఎల్బీస్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు, హాజరుకానున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 8 నుండి జరుగుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల యొక్క ముగింపు వేడుకలు నేడు (ఆగస్టు 22, సోమవారం) ఎల్బీ స్టేడియంలో జరగనున్నాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటలనుండి ప్రారంభమయ్యే...
ఆగస్టు 22న ఎల్బీ స్టేడియంలో ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు ఆగస్టు 22వ తేదీన హైదరాబాద్ ఎల్.బి స్టేడియంలో అత్యంత ఘనంగా నిర్వహించాలని రాజ్యసభ ఎంపీ డా.కె.కేశవరావు అధ్యక్షతన జరిగిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల కమిటీ సమావేశంలో...
ఘనంగా ప్రారంభమైన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు, జాతీయజెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆగస్టు 8 నుంచి 22 వరకు 15 రోజుల పాటుగా ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’ ఉత్సవాలను...
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు టీఆర్ఎస్ మద్ధతు, సీఎం కేసీఆర్ నిర్ణయం
దేశ ఉప రాష్ట్రపతి ఎన్నికకు రేపు (ఆగస్టు 6, శనివారం) ఓటింగ్ జరగనున్న విషయం తెలిసిందే. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తరపున జగదీప్ ధన్కర్, కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు...
స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం: ఆగస్టు 9-21 వరకు రవీంద్రభారతిలో కార్యక్రమాల షెడ్యూల్ ఇదే…
స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రవీంద్రభారతిలో ఆగస్టు 9వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు నిర్వహించే రోజువారీ ప్రతిపాధిత...