Home Search
నితీష్ కుమార్ - search results
If you're not happy with the results, please do another search
మే 15 వరకు పూర్తిస్థాయి లాక్డౌన్, సీఎం కీలక నిర్ణయం
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మే 15 వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నట్టు బీహార్ సీఎం...
తొలి డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
దేశంలో రెండో విడత కరోనావ్యాక్సినేషన్ లో భాగంగా ఈ రోజు నుంచి 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులుతో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది....
బీహార్ లో ఎన్డీఏ కూటమికి ఘన విజయం, 125 సీట్లు కైవసం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోటీ నెలకొనడంతో ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకున్న సంగతి తెలిసిందే. చివరి వరకు ఉత్కంఠ నెలకున్న ఈ ఫలితాల్లో ఎన్డీఏ కూటమి (బీజేపీ+జనతాదళ్ యునైటెడ్+వీఐపీ+హెఛ్ఏఎంఎస్) 125 సీట్లు...
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: విజయం దిశగా ఎన్డీఏ కూటమి
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ (బీజేపీ+జనతాదళ్ యునైటెడ్+వీఐపీ+హెఛ్ఏఎంఎస్), కూటమి విజయం దిశగా సాగుతుంది. బీహార్ లో సీఎం పీఠం దక్కించుకునేందుకు 122 అసెంబ్లీ స్థానాలు దక్కించుకోవాల్సి ఉండగా, ఎన్డీఏ కూటమి 125 (గెలుపు+ఆధిక్యం)...
బీహార్ అసెంబ్లీ రిజల్ట్స్: ఆధిక్యంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలోకి వచ్చింది. ఎన్డీఏ కూటమి 125 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉండగా, మహాగట్బంధన్ 101 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: (ఆధిక్యం)
బీజేపీ:...
బీహార్ లో రేపే తోలి విడత పోలింగ్, ముగిసిన ఎన్నికల ప్రచారం
బీహార్ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైంది. బీహార్ లో అక్టోబర్ 28, మంగళవారం నాడు తొలి విడతలో భాగంగా 71 స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీంతో తొలివిడత ఎన్నికల ప్రచార గడువు సోమవారంతో...
పెరుగుతున్న కరోనా కేసులు, సెప్టెంబర్ 6 వరకు లాక్డౌన్ పొడిగింపు
రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండడంతో లాక్డౌన్ విషయంలో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి దృష్ట్యా బీహార్లో ముందుగా జూలై...
రూ. 50 వేల కోట్లతో “గరీబ్ కల్యాణ్ రోజ్గార్ అభియాన్”, జూన్ 20న ప్రారంభం
దేశవ్యాప్తంగా రెండు నెలల పాటుగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో పలు నగరాల నుంచి పెద్ద ఎత్తున స్వస్థలాలకు వెళ్లిన వలస కార్మికులు, గ్రామీణ పౌరులకు జీవనోపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా “గరీబ్...
ఇకపై లాక్డౌన్ ఉండదు, అన్ లాక్ ల దశ ప్రారంభమయింది – పీఎం మోదీ
తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటుగా మొత్తం 15 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 17, బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా...
ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్
మరికొద్ది నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి అధికారం చేజిక్కించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమ్...