Home Search
నితీష్ కుమార్ - search results
If you're not happy with the results, please do another search
అమరులైన సైనికుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉండాలనే సందేశం అందరికీ చేరాలి: సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం బీహార్ రాష్ట్రంలో పర్యటించి, గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన ఐదుగురు బీహార్ కు చెందిన జవాన్ల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున మరియు ఇటీవల హైదరాబాద్...
గాల్వాన్ లో అమరులైన జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థికసాయం అందించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం బీహార్ రాష్ట్రంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పాట్నాలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన ఐదుగురు బీహార్ కు చెందిన...
రేపు బీహార్ లో సీఎం కేసీఆర్ పర్యటన, గాల్వాన్ లో అమరులైన జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థికసాయం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు ఆగస్టు 31, బుధవారం నాడు బీహార్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. చైనా సరిహద్దులోని గాల్వాన్ వ్యాలీలో జరిగిన హింసాత్మక ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత అమర...
బీహార్ మంత్రివర్గ విస్తరణ: ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సహా 31 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం
బిహార్ రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. ఈ మేరకు పాట్నాలోని రాజ్భవన్లో మంగళవారం కొత్త మంత్రులతో గవర్నర్ ఫగు చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప...
తెలంగాణలో మైనారిటీల సంక్షేమం భేషుగ్గా ఉంది: బీహార్ మంత్రి జమా ఖాన్
మైనారిటీలలో నెలకొన్న నిరక్షరాస్యతను, పేదరికాన్ని పారదోలేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు భేషుగ్గా ఉన్నాయని బీహార్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి జమా ఖాన్ కితాబునిచ్చారు....
కేంద్రమంత్రులు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, ఆర్సీపీ సింగ్ రాజీనామా, ఉపరాష్ట్రపతి బరిలో నఖ్వీ?
బీజేపీ కీలక నేత, కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ బుధవారం తన పదవీకి రాజీనామా చేశారు. అలాగే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్...
సీఎం మమతా బెనర్జీ, మల్లికార్జున్ ఖర్గేలకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్.. రాష్ట్రపతి ఎన్నికపై ఏకాభిప్రాయానికి వినతి
దేశ రాజకీయాలు ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల చుటూ తిరుగుతున్నాయి. వచ్చే నెలలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఒకవైపు కేంద్రంలోని బీజేపీ ఈ ఎన్నికపై ఏకగ్రీవానికి ప్రయత్నం చేస్తుండగా.. మరోవైపు పశ్చిమ బెంగాల్...
అక్టోబర్ 2 నుంచి బీహార్ లో 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తా : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురువారం కీలక ప్రకటన చేశారు. బీహార్ రాష్ట్రంలో 3,000 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టబోతున్నట్టు ప్రకటించాడు. అలాగే ఇప్పటికిప్పుడు ఏ రాజకీయ పార్టీని ప్రారంభించబోనని, ఒకవేళ జన్...
ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన, త్వరలో రాజకీయ పార్టీ ప్రారంభం?
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సోమవారం ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నానని, ప్రజల వద్దకు వెళ్లే సమయం ఆసన్నమయిందని ప్రకటించారు. త్వరలోనే రాజకీయ పార్టీ...
పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ కు కోవిడ్-19 పాజిటివ్
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సైతం వైరస్ బారినపడుతున్నారు. తాజాగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్...