Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఏపీ లోని ప్రతి నియోజకవర్గంలో ఒక జగనన్న స్మార్ట్ టౌన్షిప్ లే అవుట్ ఏర్పాటు చేయాలి – సీఎం...
ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో ఒక 'జగనన్న స్మార్ట్ టౌన్షిప్ లే అవుట్' ఏర్పాటు చేయాలని ఆదేశించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. శుక్రవారం ఆయన ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై...
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్గా నియమితులైన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను ఉపరితల రవాణా, పర్యాటక, టూరిజం మరియు సంస్కృతిపై పార్లమెంటరీ...
నంద్యాలలో ‘రామ్కో’ సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామంలో రామ్కో గ్రీన్ఫీల్డ్ సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. కాగా సీఎం...
తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్ జగన్
తిరుమలలో మంగళవారం నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల చేరుకొని శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో...
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం వైఎస్ జగన్ కు ఆహ్వానపత్రం అందజేత
తిరుమలలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబరు 5 వరకు శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కోవిడ్ మహమ్మారి ఆంక్షల కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహింహించిన సంగతి...
ఏపీ వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష.. కేన్సర్ వ్యాధి నివారణ, చికిత్సపై ప్రత్యేక దృష్టి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో కేన్సర్ విభాగాలను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఏపీ వైద్య, ఆరోగ్య శాఖల పనితీరుపై సీఎం క్యాంపు...
వ్యవసాయ అనుబంధరంగాలపై సీఎం వైయస్ జగన్ సమీక్ష, పలు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ప్రతి ఒక్క రైతుకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో...
మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ మరియు నెల్లూరు బ్యారేజ్ లను ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లాలో త్రాగునీరు మరియు సాగునీటికి ఉపయోగపడే రెండు ప్రాజెక్టులను ప్రారంభించారు. సంగం వద్ద పెన్నానదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం...
నేడు వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళులు అర్పించిన సీఎం జగన్, కుటుంబ సభ్యులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ కడప జిల్లాలో రెండో రోజు పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్థంతి...
వైఎస్సార్ కడప జిల్లా వేల్పులలో గ్రామ సచివాలయ కాంప్లెక్స్ను ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల వైఎస్సార్ కడప జిల్లా పర్యటనకు విచ్చేశారు. సెప్టెంబరు 1 నుంచి 3వ తేదీ వరకు జిల్లాలో ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు....