Home Search
సీఎం జగన్ - search results
If you're not happy with the results, please do another search
ఈనెల 16వ తేదీన అచ్యుతాపురం సెజ్లో జపాన్కు చెందిన ‘ఏటీసీ టైర్స్’ కంపెనీ ప్రారంభించనున్న సీఎం జగన్
విశాఖపట్టణం సమీపంలో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఇండస్ట్రియల్ పార్క్ (సెజ్)లో ఇండియాస్ స్పెషల్ ప్రాజెక్ట్స్ జోన్లో జపాన్కు చెందిన ప్రముఖ టైర్ల తయారీ సంస్థ యకహోమా గ్రూపునకు చెందిన ఏటీసీ నూతన టైర్ల...
ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ఏటీసీ టైర్స్ డైరెక్టర్ తోషియో ఫుజివారా, కంపెనీ ప్రతినిధులు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏటీసీ టైర్స్ డైరెక్టర్ తోషియో ఫుజివారా, కంపెనీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు తమ నూతన...
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ముగిసిన ఏపీ సీఎం జగన్ భేటీ.. రాష్ట్ర సమస్యలపై స్పందించాలని కోరుతూ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా.. ఈరోజు కేంద్ర హోం మంత్రి అమిత్షాతో సమావేశమయ్యారు. రాష్ట్ర సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. చర్చలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు,...
నేడు పొట్టి శ్రీరాములు జయంతి.. నివాళులర్పించిన ఏపీ సీఎం జగన్
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సచివాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు జీవితం ఎందరికో ఆదర్శమని సీఎం జగన్ కొనియాడారు. ఆ మహానుభావుడి...
సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి భేటీ వ్యక్తిగతం.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్దిరోజుల క్రితం సినిమా టికెట్ల రేట్ల విషయమై ప్రభుత్వానికి.. పరిశ్రమకు మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, ఈ సమస్యపై ఈమధ్యే ఏపీ సీఎం జగన్తో మెగాస్టార్...
ఫిబ్రవరి 9న విశాఖ పర్యటనకు సీఎం జగన్, శ్రీ శారదాపీఠంలో వార్షిక మహోత్సవాలకు హాజరు
ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు విశాఖపట్నం చినముషిడివాడలోని శ్రీ శారదాపీఠంలో వార్షిక మహోత్సవాలు జరగనున్నాయి. విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి గత నెలలో...
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన కాపు నేత ముద్రగడ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి ప్రముఖ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. అప్పుడప్పుడు రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు, సమస్యల పరిష్కారం కోసం లేఖలు రాయటం ముద్రగడ పద్మనాభంకు...
ఏపీ సీఎం జగన్ను కలిసిన విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం ఉదయం తాడేపల్లిలోని ఆయన నివాసంలో విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి కలిశారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి...
7 లక్షల మందికిపైగా అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో రూ.666.84 కోట్ల నగదు జమ: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు రూ.666.84 కోట్లను అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో జమ చేశారు. రెండో దశలో భాగంగా రూ.10 వేలు లోపు డిపాజిట్ దారులైన 3.86...
పాలకుల మధ్య సఖ్యత ఉండాలి, పక్క రాష్ట్రాల రాజకీయాల్లో వేలు పెట్టను – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రైతు దినోత్సవంలో భాగంగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో నిర్వహించిన రైతు సభలో పాల్గొన్నారు. తన తండ్రి, దివంగత సీఎం...