Home Search
కరోనా వ్యాక్సిన్ - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్ చేరుకున్న 1.5 లక్షల స్పుత్నిక్-వి కరోనా వ్యాక్సిన్ డోసులు
రష్యా ఆర్డీఐఎఫ్ అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి కరోనా వ్యాక్సిన్ మొదటి బ్యాచ్ శనివారం నాడు భారత్ కు చేరుకుంది. రష్యాలోని మాస్కో నుంచి ప్రత్యేక విమానంలో 1.5 లక్షల స్పుత్నిక్-వి కరోనా వ్యాక్సిన్...
16.16 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలకు ఉచితంగా అందించాం: కేంద్రం
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ పై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 16.16 కోట్లకుపైగా (16,16,86,140)...
15 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలకు ఉచితంగా అందించాం: ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాడు కరోనా మహమ్మారి ప్రభావం అధికంగా ఉండి, ఇటివల భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్న 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమీక్ష నిర్వహించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రం...
తెలుగు చిత్రపరిశ్రమలోని సినీ కార్మికులకు సీసీసీ తరుపున ఉచితంగా కరోనా వ్యాక్సిన్ : చిరంజీవి
తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులని, సినీ జర్నలిస్టులని కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) తరుపున ఉచితంగా అందరికి వాక్సినేషన్ వేయించే సదుపాయం అపోలో 24/7 సౌజన్యంతో...
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ, 60 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపాలని విజ్ఞప్తి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు లేఖ రాశారు. రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన వారందరికీ వచ్చే మూడు వారాల్లో మొదటి డోసు కరోనా...
ఎయిమ్స్ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్నారు. ఎయిమ్స్ లో విధులు నిర్వహిస్తున్న పంజాబ్ కు చెందిన సిస్టర్ నిశా శర్మ భారత్...
దేశవ్యాప్తంగా ఇప్పటికే 9 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ మరో మైలురాయిని దాటింది. దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 9 కోట్లు దాటింది. ప్రపంచవ్యాప్తంగా రోజువారీగా అందించే వ్యాక్సిన్ డోసులు సంఖ్యను...
రెండో డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం నాడు కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, దేశంలో కరోనా వ్యాక్సినేషన్...
ఏప్రిల్ నెలలో అన్ని రోజుల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయం
దేశవ్యాప్తంగా నేటి నుంచి (ఏప్రిల్ 1, గురువారం) 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ ను మరింత...
ఏప్రిల్ 1న గుంటూరులోని సచివాలయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఏప్రిల్ 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ కూడా కరోనా వ్యాక్సిన్ అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్...