Home Search
లోక్సభ - search results
If you're not happy with the results, please do another search
మాజీ కేంద్రమంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూత
మాజీ కేంద్ర మంత్రి జశ్వంత్ సింగ్ (82) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం జశ్వంత్ సింగ్...
కరోనాతో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగాడి మృతి
కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగాడి కన్నుమూశారు. సెప్టెంబర్ 11 న ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి...
కేంద్రం మద్దతు ధర పెంచిన ఆరు రబీ పంటలు ఇవే…
దేశవ్యాప్తంగా 2021-22 మార్కెట్ సీజన్లో ఆరు రకాల రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి ఆర్థిక...
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కుదించే యోచనలో కేంద్రం?
ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా ప్రభావం నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలను కుదించాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా శని, ఆదివారాలతో కలుపుకుని సెప్టెంబర్ 14...
హర్ సిమ్రత్ కౌర్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు నిరసనగా శిరోమణీ అకాలీదళ్ నేత హర్ సిమ్రత్ కౌర్ బాదల్ తన కేంద్రమంత్రి పదవికి గురువారం నాడు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ...
కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన హర్సిమ్రత్ కౌర్, బీజేపీ కి షాక్
కేంద్రమంత్రి హర్ సిమ్రత్ కౌర్ తన పదవికి ఈ రోజు రాజీనామా చేశారు. కేంద్రప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఆర్డినెన్సులు, చట్టాలు తీసుకొచ్చిందని, అందుకు నిరసనగా తన పదవికి రాజీనామా చేసినట్టు ఆమె ట్విట్టర్...
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు ఎంపీలు అందరికీ కరోనా పరీక్షలు
సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహణకు పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇటీవల సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పార్లమెంట్ సమావేశాలు...
కరోనాతో కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత
తమిళనాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, కన్యాకుమారి ఎంపీ హెచ్.వసంత్కుమార్ ఆగస్టు 28, శుక్రవారం నాడు కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. హెచ్.వసంత్కుమార్ కు కరోనా పాజిటివ్ గా తేలడంతో ఆగస్టు...
సెప్టెంబర్ 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరిగే అవకాశం?
కరోనా మహమ్మారి కారణంగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను తగ్గించి, లోక్సభ, రాజ్యసభలను మార్చి 23 వ తేదీన వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాగా సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు...
కరోనాతో మాజీ క్రికెటర్ చేతన్ చౌహన్ కన్నుమూత
టీమిండియా మాజీ క్రికెటర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి చేతన్ చౌహాన్ కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. జూలై 12 న కరోనా సోకడంతో లక్నోలోని సంజయ్ గాంధీ పీజీఐ ఆస్పత్రిలో చేరారు....