Home Search
రాజ్యసభ - search results
If you're not happy with the results, please do another search
జలవిహార్ లో అలయ్ బలయ్, గవర్నర్ తమిళి సై హాజరు
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, అక్టోబర్ 10 గురువారం నాడు హైదరాబాద్లోని జలవిహార్లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ గత 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ...
ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. అక్టోబర్ 4 శుక్రవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధానిగా నరేంద్రమోదీ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా ఆయనతో...
ఆర్టికల్ 370 రద్దుపై ధర్మాసనం ఏర్పాటు, అక్టోబర్ 1 నుంచి విచారణ
జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్-370 రద్దు, జమ్మూ కశ్మీర్ పునర్విభజన అంశాలపై దాఖలైన వివిధ పిటిషన్లపై అక్టోబర్ 1వ తేదీ నుంచి విచారణ చేపట్టనున్నట్టు సుప్రీం కోర్టు తాజాగా ప్రకటించింది. జస్టిస్ ఎన్వీ...
రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజి కావాలి
రాజ్యసభ ఎంపీ, బీజేపీ నేత టీజీ వెంకటేష్ రాయలసీమ హక్కుల ఐక్యవేదిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కన్నా రాయలసీమ ప్రాంతం పూర్తిగా వెనుకబడి ఉందని అన్నారు....
తక్షణమే యూరియా సరఫరాపై సీఎం కేసీఆర్ ఆదేశాలు
రాష్ట్రంలో రైతులందరికీ సరిపోయేంత యూరియాను తక్షణం గ్రామాలకు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. మూడు నాలుగు రోజుల్లోనే డిమాండుకు తగినంత ఎరువులను సంపూర్ణంగా రైతులకు అందచేయాలని చెప్పారు....
పవన్ కళ్యాణ్ పై విజయసాయి రెడ్డి విమర్శలు
వైసీపీ పార్టీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసారు. కొంతమంది చేసే చౌక బారు ప్రచారంలో పవన్ కళ్యాణ్ పావుగా...
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఎస్పీజీ భద్రత ఉపసంహరణ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఎస్పీజీ భద్రతను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించింది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రతను ఉపసంహరిస్తూ ఆగస్టు 26 న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఆయనకు...
బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ కన్నుమూత
బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఈ రోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన...
జమ్మూ కశ్మీర్ విభజన బిల్లుకు లోక్సభలో ఆమోదం
హోంమంత్రి అమిత్ షా ఆగస్టు 5 సోమవారం నాడు జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370 రద్దు మరియు రాష్ట్ర పునర్విభజన బిల్లులను లోక్సభలో ప్రవేశ పెట్టారు. కాగా ఆగస్టు...
ఆర్టికల్-370 రద్దుపై లోక్సభలో వాడీవేడిగా చర్చ
హోం మంత్రి అమిత్ షా సోమవారం ఆగస్టు 5న రాజ్యసభతో పాటు లోక్సభలో కూడ జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించే బిల్లును ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఆగస్టు...