Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రాల వద్ద అందుబాటులో 2.07 కోట్లకుపైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులు
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, వివాహాలకు 150 మందికి మాత్రమే అనుమతి
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా పెళ్లిళ్లకు గరిష్టంగా 150 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు...
వాట్సాప్ లో కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకునే విధానం ఇదే…
దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వేయించుకున్న వారు తమ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ను సులభంగా డౌన్లోడ్ చేసుకునేందుకు కేంద్రం మరో విధానాన్ని...
ముగిసిన టోక్యో ఒలింపిక్స్, 7 పతకాలతో 48వ స్థానంలో భారత్
టోక్యో ఒలింపిక్స్-2020 ఆగస్టు 8, ఆదివారం నాడు ముగిశాయి. జపాన్ లోని టోక్యో నగరంలో జూలై 23న ప్రారంభమైన ఒలింపిక్స్ క్రీడలు 17 రోజుల పాటుగా ప్రపంచానికి అద్భుతమైన కనువిందు అందించాయి. ఈ...
తెలంగాణలో కోవిడ్ వ్యాక్సినేషన్ : 1.54 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 7, శనివారం నాడు 42,464 మందికి మొదటి డోస్, 65,637 మందికి రెండో డోస్ కలిపి మొత్తం 1,08,101...
రాజకీయాల్లోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆగస్టు 8న నల్గొండ సభలో బీఎస్పీలో చేరిక
తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా పనిచేసిన ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పలు స్వేరోస్, బహుజన...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను www.bse.ap.gov.in వెబ్సైట్ లో చూసుకోవచ్చని...
నేడే ఏపీ కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆగస్టు 6, శుక్రవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు...
ఏపీలో పదో తరగతి ఫలితాల విడుదల రేపే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు ఆగస్టు 6, శుక్రవారం సాయంత్రం 5 గంటలకు విడుదల కానున్నాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో ఫలితాలను విడుదల చేయనున్నట్టు పరీక్షల నిర్వహణ...
ఏపీలో సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ విద్యామండలి మంగళవారం నాడు విడుదల చేసింది. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇంటర్...