Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
కోవిడ్ పై వచ్చే రెండు నెలలు మరింత అప్రమత్తంగా ఉండాలి, పెళ్లిళ్లలో 150 మందికే పరిమితం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు కోవిడ్–19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్, వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడుపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే రెండు...
నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లు మంజూరు: సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆగస్టు 2, సోమవారం నాడు నల్గొండ జిల్లాలోని హాలియాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నాగార్జునసాగర్ నియోజక వర్గ ప్రగతి సమీక్షా సమావేశం సభలో సీఎం కేసీఆర్...
తెలంగాణ కేబినెట్ : 50 వేల వరకున్న రైతుల రుణాలను మాఫీ చేయాలని నిర్ణయం
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం నాడు ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, రాష్ట్రంలో...
తెలంగాణలో గత 24 గంటల్లో 1,46,621 మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జూలై 31, శనివారం నాడు 43,466 మందికి మొదటి డోస్, 1,03,155 మందికి రెండో డోస్ కలిపి మొత్తం 1,46,621...
ఏపీలో నైట్ కర్ఫ్యూ ఆగస్టు 14 వరకు పొడిగింపు, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న నైట్ కర్ఫ్యూను మరోసారి పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూ ఆగస్టు 14వ తేదీ వరకు అమల్లో ఉంటుందని తెలిపారు....
ఆగస్టు 1న తెలంగాణ కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ?
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఆగస్టు 1, ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినేట్ సమావేశం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా...
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల, 99.37 శాతం పాస్
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) శుక్రవారం నాడు 12వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది 12వ తరగతికి చెందిన 13,04,561 మంది విద్యార్థులు ఫలితాలు విడుదల చేయగా,...
ఆగస్టు 31 వరకు అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై నిషేధం పొడిగింపు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై నిషేధాన్ని మరోసారి పొడిగిస్తూ డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అంతర్జాతీయ ప్యాసింజర్ విమాన సర్వీసులపై...
గత 7 ఏళ్లలో తెలంగాణలో 15 వేలకుపైగా పరిశ్రమలు ఏర్పాటు : మంత్రి కేటీఆర్
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని ఈ-సిటీలో సోలార్ పరికరాల తయారీ కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్ నూతన ప్లాంట్ ను గురువారం నాడు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి...
కేరళలో జూలై 31, ఆగస్టు 1న పూర్తిస్థాయి లాక్డౌన్, 6 గురు సభ్యుల కేంద్ర బృందం పర్యటన
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. జూలై 28, బుధవారం నాడు కేరళలో 22,056 కరోనా కేసులు, 131 మరణాలు నమోదయ్యాయి. రోజువారీగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో...