Home Search
ఉద్ధవ్ థాకరే - search results
If you're not happy with the results, please do another search
కరోనా ఎఫెక్ట్ : ఆ రాష్ట్రంలో నెలలోనే ఏడుగురు మంత్రులకు పాజిటివ్
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం మళ్ళీ పెరుగుతుంది. రాష్ట్రంలో రోజువారీగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అలాగే మంత్రుల సైతం కరోనా బారినపడుతున్నారు. సోమవారం నాడు మహారాష్ట్ర పౌర సరఫరాలశాఖ...
మహారాష్ట్రలోని ఓ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, 10 మంది పిల్లలు మృతి
మహారాష్ట్ర రాష్ట్రంలోని భండారా జిల్లాలో గల ఓ జనరల్ ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. 2 గంటల సమయంలో ఆసుపత్రిలోని ఐసీయూ విభాగమైన సిక్ న్యూబోర్న్ కేర్ యూనిట్...
ఒక్కసారిగా స్తంభించిన ముంబయి నగరం, భారీ విద్యుత్ వైఫల్యం
దేశంలో కీలక వాణిజ్య నగరమైన ముంబయి స్థంభించిపోయింది. ఈ రోజు ఉదయం నగరంలోని పలు కీలక ప్రాంతాలలో పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పారిశ్రామిక వ్యవస్థతో పాటుగా, ప్రజా రవాణా కు...
అజిత్ పవార్ పై వేటుకు సిద్ధపడిన ఎన్సీపీ?
మహారాష్ట్రలో గంట గంటకి అనూహ్యమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నవంబర్ 23, శనివారం ఉదయం మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్, ఉపముఖ్యమంత్రిగా ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేసిన...
శివసేన శాసనసభాపక్ష నేతగా ఏక్నాథ్ షిండే ఎంపిక
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ప్రభుత్వ ఏర్పాటు పై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ, శివసేనలలో ఏ పార్టీ దక్కించుకుంటుందనే ఉత్కంఠ నెలకుంది. ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం...
50:50 పదవీకాల అంశం చర్చకే రాలేదు- దేవేంద్ర ఫడ్నవీస్
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఎవరూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం కావాలంటే సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాల్సిందేనని శివసేన పార్టీ పట్టుబడుతున్న...
రాష్ట్రపతి ఎన్నిక: ఏకాభిప్రాయంకై ఇతర పార్టీలతో చర్చించేందుకు జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ లకు బీజేపీ బాధ్యతలు
దేశ రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24, 2022 తో ముగియనుండడంతో జూలై 24లోపే...
ప్రధాని మోదీకి 9 డిమాండ్లతో లేఖ రాసిన 12 ప్రతిపక్ష పార్టీల నేతలు
దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో 12 ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు సంయుక్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బుధవారం నాడు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ఉచితంగా కరోనా వ్యాక్సినేషన్ చేపట్టడం...
పూణేలో 7 రోజులు పాటు 12 గంటల నైట్ కర్ఫ్యూ, బార్లు, రెస్టారెంట్లు మూసివేత
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ముఖ్యంగా పూణే, ముంబయి, థానే, నాగ్ పూర్ వంటి నగరాల్లో పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం పూణే నగరంలో...
హోంమంత్రిపై ఆరోపణలు: సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ముంబయి మాజీ సీపీ పరమ్బీర్ సింగ్
ముంబయిలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి ఎదుట పేలుడు పదార్థాలతో స్కార్పియో వాహనం నిలిపిన కేసులో దర్యాప్తు పలు మలుపులు తీసుకుంటుంది. మహారాష్ట్ర హోంశాఖ మంత్రి, ఎన్సీపీ నాయకుడు అనిల్...