Home Search
రాజాసింగ్ - search results
If you're not happy with the results, please do another search
దళితబందు అమలుపై హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి తలసాని సమావేశం
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా దళితుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల ఆభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల...
ఎల్బీ స్టేడియంలో యోగా ఉత్సవ్, గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రులు హాజరు
ప్రతి ఏటా దేశంలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు కేంద్ర ఆయుష్ శాఖ దేశంలో పలు ప్రాంతాల్లో వరుసగా...
మహబూబ్నగర్లో జనం గోస-బీజేపీ భరోసా సభలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో ప్రస్తుతం రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేపడుతున్న సంగతి తెలిసిందే. బండి సంజయ్ రెండో విడత యాత్ర ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాలో...
దళితులు ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యం: మంత్రులు తలసాని, మహమూద్ అలీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం ఆర్థికంగా వెనకబడిన వారిని అభివృద్ధిలోకి తీసుకొనిరావాలనే ఉద్దేశంతో తీసుకొనిరావడం జరిగిందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. శనివారం...
తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పిటిషన్పై హైకోర్టులో నేడు విచారణ
తెలంగాణ అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ విధించబడిన బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ లను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన...
జీవో 317ను సవరించాలి, గవర్నర్ కు వినతి పత్రం ఇచ్చిన తెలంగాణ బీజేపీ ప్రతినిధి బృందం
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు సహా పలువురితో కూడిన రాష్ట్ర బీజేపీ ప్రతినిధి బృందం శుక్రవారం నాడు రాజ్ భవన్ లో...
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర పేరు ఖరారు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టబోతే పాదయాత్ర పేరును శుక్రవారం నాడు ప్రకటించారు. ఈ పాదయాత్రకు "ప్రజా సంగ్రామ యాత్ర" అనే పేరు పెట్టారు. అలాగే...
నాగార్జునసాగర్ ఉపఎన్నిక: నామినేషన్ దాఖలు చేసిన జానారెడ్డి, నోముల భగత్, రవికుమార్
నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ నేటితో(మార్చి 30, మంగళవారం) ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు మంగళవారం నాడు నామినేషన్...
30 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసిన బీజేపీ, నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ప్రచారం
తెలంగాణలో నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఏప్రిల్ 17 న ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారపర్వంపై దృష్టి సారించాయి. అందులో భాగంగా...
భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రతిజ్ఞ చేసిన బీజేపీ కార్పోరేటర్లు
ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 డివిజన్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం జీహెచ్ఎంసీలో గెలుపొందిన బీజేపీ కార్పోరేటర్లతో కలిసి పాతబస్తీలోని చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి...