Home Search
రాజాసింగ్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ బడ్జెట్పై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఆసక్తికర వ్యాఖ్యలు
సోమవారం తెలంగాణ అసెంబ్లీలో 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ను ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రూ.2,90,396 కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్లో రాష్ట్రంలోని అన్ని...
అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా ‘కంటి వెలుగు’ కార్యక్రమం, ఏర్పాట్లపై మంత్రులు తలసాని, మహమూద్ అలీ సమీక్ష
అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా 'కంటి వెలుగు' కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల...
జీహెఛ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం, పలు అంశాలపై కీలక చర్చ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెఛ్ఎంసీ) పాలకమండలి సర్వసభ్య సమావేశం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన ఈ నాలుగవ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు,...
హైదరాబాద్లో శుక్రవారం ప్రార్థనల తర్వాత ఎలాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించవద్దు – ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఒవైసీ
హైదరాబాద్లో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా శాంతిభద్రతలు కాపాడాలని ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒక వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గోషామహల్ బిజెపి...
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో గవర్నర్ తమిళిసై భేటీ.. తెలంగాణలో శాంతిభద్రతలపై నివేదిక
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై ఒక ప్రత్యేక నివేదికను సమర్పించినట్లు సమాచారం....
ద్వేషం కాదు దేశం ముఖ్యం, ఉద్వేగాల భారతం కాదు ఉద్యోగాల భారతం ముఖ్యం : మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మరోసారి బీజేపీని విమర్శించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, నాయకుల వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు...
ప్రైవేట్ దేవాలయాలకు కూడా ఆర్ధికసాయం అందించిన ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానిదే: మంత్రి తలసాని
ప్రైవేట్ దేవాలయాలకు కూడా ఆర్ధిక సహాయం అందించిన ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు....
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి, ప్రత్యేక పూజలు
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో.. ఆ పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు హైదరాబాద్కు విచ్చేశారు. కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, ఎంపీలు, కీలక నేతలు అనేక మంది...
తెలంగాణలో సుపరిపాలనకై బీజేపీ కృషి చేస్తుంది, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ప్రధాని మోదీ సమావేశం
జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నాడు సమావేశం అయ్యారు. 47 మంది బీజేపీ కార్పొరేటర్లతో పాటుగా పలువురు రాష్ట్రస్థాయి బీజేపీ నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఢిల్లీలో...
మన బస్తీ-మన బడితో కార్పోరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనేదే లక్ష్యం: మంత్రి తలసాని
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులలో విద్యార్ధుల తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం మాసాబ్...