Home Search
శాంతి కుమారి - search results
If you're not happy with the results, please do another search
మార్చి 8న మహిళా ఉద్యోగులందరికీ స్పెషల్ క్యాజువల్ లీవ్, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులు అందరికి మార్చి...
మార్చి 8 నుండి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి శ్రీకారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం సందర్బంగా మరో నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. మార్చి 8 నుండి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 'ఆరోగ్య మహిళ' కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య మహిళ...
గవర్నర్ తమిళిసై వ్యవహారంపై సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తన వద్ద ఇంకా పెండింగ్లో ఉన్న పది కీలక బిల్లులను ఆమోదించేలా గవర్నర్ తమిళిసైను ఆదేశించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర...
తెలంగాణలో ఫాక్స్కాన్ సంస్థ పెట్టుబడులు, ఒక లక్ష ఉద్యోగాల కల్పన…సీఎం కేసీఆర్ తో చైర్మన్ యంగ్ లియూ భేటీ
ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్ హాయ్ టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్కాన్) సంస్థ ఛైర్మన్ యంగ్ లియూ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో ప్రగతి...
తెలంగాణలో త్వరలోనే అత్యుత్తమ క్రీడా పాలసీ – మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి గాను దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందించి వచ్చే మంత్రిమండలి సమావేశంలో ప్రవేశ పెట్టనున్నట్లు రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. గురువారం...
తెలంగాణలో గ్రామీణాభివృద్ధి పథకాల అమలు భేష్ – కేంద్ర జలశక్తి కార్యదర్శి విని మహాజన్
రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయితీలు బహిరంగ మల మూత్ర రహిత గ్రామాలుగా (ఓ.డి.ఎఫ్) ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం పట్ల కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి విని మహాజన్ అభినందించారు....
శాసనమండలిలో చీఫ్ విప్ గా భానుప్రసాద రావు, విప్ లుగా శంభీపూర్ రాజు,పాడి కౌశిక్ రెడ్డిల నియామకం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసన మండలిలో చీఫ్ విప్ గా, విప్ లుగా ముగ్గురిని ఖరారు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తనిపర్తి భానుప్రసాద రావు...
హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు మళ్ళీ అందుబాటులోకి వచ్చాయి. మంగళవారం నగరంలో మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర...
ఆయిల్ పామ్ మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ లను ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ ఆయిల్ పామ్ మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి (సీఎస్) శాంతి కుమారితో కలసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. సోమవారం...
విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం – విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల రాచాలూరు గ్రామంలోని మండల పరిషత్...