Home Search
శాంతి కుమారి - search results
If you're not happy with the results, please do another search
అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థికసాయం అందించడంపై కలెక్టర్లతో సీఎస్ సమీక్ష
రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కరీంనగర్, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ...
పంట నష్టం, పోడు భూములు, పేదలకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయంపై సీఎం కేసీఆర్ సమీక్ష
రాష్ట్రంలో అకాలంగా కురిసిన వడగండ్ల వానలతో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని, సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...
హరితహారం, అగ్నిప్రమాదాల నివారణ, పది పరీక్షల నిర్వహణ సహా పలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
వచ్చే తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో నీటిపారుదల శాఖకు చెందిన అనువైన భూములు గుర్తించి వాటిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు ప్రభుత్వం’, రైతులు కాస్త ధైర్యంగా ఉండాలి – సీఎం కేసీఆర్
రైతు సంక్షేమం, వ్యవసాయరంగ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రైతుల కోసం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం “రైతు ప్రభుత్వం” అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు...
హైదరాబాద్ లోని రాష్ట్రపతి నిలయం ఇకపై ఏడాది పొడవునా ప్రజలు సందర్శనకు అనుమతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచనల మేరకు రాష్ట్రపతి నిలయాన్ని ప్రజల సందర్శన కోసం వీలు కల్పిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక,...
ఈ నెల 22న రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు, ముఖ్య అతిధిగా సీఎం కేసీఆర్, సీఎస్ కు ఆహ్వాన...
మార్చి 22వ తేదీన రవీంద్రభారతిలో నిర్వహించనున్న “శ్రీ శోభకృత్ నామ సంవత్సరం (ఉగాది)” ఉత్సవాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఉగాది పండుగ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లపై...
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల 22న రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు, ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
మార్చి 22వ తేదీన రవీంద్రభారతిలో నిర్వహించనున్న “శోభకృత నామ సంవత్సరం (ఉగాది)” ఉత్సవాల సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి ఆదేశించారు. ఉగాది పండుగ...
సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి కె.విజయరామారావు మరణం పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
సీబీఐ మాజీ డైరెక్టర్, ఉమ్మడి రాష్ట్రంలో కేబినెట్ మంత్రిగా పనిచేసిన కె.విజయరామారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల సీఎం కేసీఆర్ తన సంతాపాన్ని...
నూతన సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల జ్యోతి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం ఉదయం తుది మెరుగులు దిద్దుకుంటూ ప్రారంభానికి సిద్ధమౌతున్న మరియు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం, డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం: మహిళా జర్నలిస్టుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా జర్నలిస్టుల సంక్షేమం కొరకు అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేసిందని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మంగళవారం...