Home Search
సోనియాగాంధీ - search results
If you're not happy with the results, please do another search
జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు
భారతదేశ వ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ 152 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మహాత్మా గాంధీ దేశానికి సేవలను, ఆయన ఆశయాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద...
హుజూరాబాద్ లో కీలక పరిణామం, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి
హుజూరాబాద్ నియోకవర్గంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హుజురాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జ్, పీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి సోమవారం నాడు పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి...
టీపీసీసీ ఇకపై టీడీపీ పీసీసీగా మారుతుంది, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్రెడ్డి నియామకంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న...
తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీతా రావు, ఏఐసీసీ ప్రకటన
తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీతా మోగ్లీ ముదిరాజ్ (సునీతా రావు) నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీతారావు నియామకానికి ఆమోదం తెలిపారని, ఈ...
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చింతా మోహన్ పేరు ప్రకటన
తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి ఏప్రిల్ 17న ఉపఎన్నిక జరగనుంది. దీంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తిరుపతి ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా చింతా మోహన్ పేరును ప్రకటించారు....
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ కన్నుమూత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ అహ్మద్ పటేల్ కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. అక్టోబర్ 1 న అహ్మద్ పటేల్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా...
కాంగ్రెస్ కు రాజీనామా, బీజేపీలో చేరిన సినీనటి ఖుష్బూ
కాంగ్రెస్ పార్టీ నేత, ప్రముఖ సినీనటి ఖుష్బూ సోమవారం నాడు బీజేపీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రతినిధిల సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ముందుగా ఈ రోజు...
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత
భారత మాజీ రాష్ట్రపతి, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన దిగ్గజం ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. ఇటీవల ఆయనకు మెదడుకు సంబంధించి ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర్మీ రీసెర్చ్...
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ ప్రారంభం, పార్టీ అధ్యక్ష పదవిపై కీలక నిర్ణయం
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ప్రారంభమైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ సమావేశానికి సీడబ్ల్యూసీ సభ్యులు సహా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఇతర కీలక నాయకులను కూడా ఆహ్వానించినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్...
కేంద్రం కీలక నిర్ణయం, రాజీవ్ గాంధీ ఫౌండేషన్, చారిటబుల్ ట్రస్ట్ లపై విచారణకు కమిటీ ఏర్పాటు
రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ లపై వస్తున్న ఆర్థిక అవకతవకల ఆరోపణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ట్రస్ట్...