Home Search
గుజరాత్ - search results
If you're not happy with the results, please do another search
‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో పాల్గొన్న డోనాల్డ్ ట్రంప్, మోదీ
అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంలో జరిగిన 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, మెలనియా ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేడియానికి విచ్చేసిన లక్షలమంది ప్రజలకు...
భారత్ చేరుకున్న డోనాల్డ్ ట్రంప్, ఘనస్వాగతం పలికిన ప్రధాని మోదీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారతదేశ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 24, సోమవారం ఉదయం 11:40 గంటలకు భారత్ చేరుకున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో గల సర్దార్ వల్లభాయ్...
భారత్లో డోనాల్డ్ ట్రంప్ అధికారిక షెడ్యూల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు భారతదేశ పర్యటనకు వస్తున్నారు. ఫిబ్రవరి 24,25 తేదీల్లో రెండు రోజులపాటు డొనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటిస్తారు. ముందుగా వైట్ హౌస్ నుంచి తన సతీమణి...
సీబీఐ జాయింట్ డైరెక్టర్గా మనోజ్ శశిధర్
గుజరాత్ కేడర్ సీనియర్ ఐపిఎస్ అధికారి మనోజ్ శశిధర్ ను దేశ ప్రధాన దర్యాప్తు సంస్థ అయిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) జాయింట్ డైరెక్టర్గా నియమించారు. ఈ మేరకు జనవరి...
బీహార్, బెంగాల్, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల శకటాలకు దక్కని చోటు
ఈ సంవత్సరం జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బీహార్, బెంగాల్, మహారాష్ట్ర మరియు కేరళ రాష్ట్రాల శకటాలకు చోటు దక్కలేదు. ఢిల్లీలోని రాజ్ పథ్ లో నిర్వహించే గణతంత్ర...
రేపు తూర్పు గోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి నవంబర్ 21, గురువారం నాడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, సంక్షేమ...
కొత్తగా కనుగొన్న సాలె పురుగుకు సచిన్ టెండూల్కర్ పేరు
గుజరాత్ ఎకోలాజికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిఇఇఆర్) సంస్థలో జూనియర్ పరిశోధకుడైన ధ్రువ్ ప్రజాపతి 'స్పైడర్ టాక్సానమీ' అనే అంశంపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనలలో భాగంగా రెండు కొత్త జాతుల సాలెపురుగులను...
బంగ్లాదేశ్ తో రెండో టీ20 నేడే
భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగే మూడు టీ20ల సిరీస్ లో భాగంగా నవంబర్ 7, గురువారం నాడు రాజ్కోట్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఆదివారం నాడు జరిగిన మొదటి టీ20లో బంగ్లాదేశ్...
ఉక్కు మనిషి సర్దార్ పటేల్కు నివాళులు అర్పించిన మోదీ
సర్దార్ వల్లభాయ్ పటేల్ 144వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఏక్తా దివస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లోని ఐక్యతా విగ్రహం వద్ద వల్లభాయ్ పటేల్కు నివాళులర్పించారు. అనంతరం అక్కడ...
మహారాష్ట్ర, హర్యానాలలో అక్టోబర్ 21న ఎన్నికలు
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరా ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. అక్టోబర్ 21న ఈ రెండు రాష్ట్రాల్లో...