Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
సీజనల్ వ్యాధులపై సమీక్ష, రిలీఫ్ క్యాంపులలో లక్షణాలు ఉన్న వారికీ కరోనా పరీక్షలు
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ రోజు సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డా.రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్...
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు, కేంద్రకమిటీ, పొలిట్ బ్యూరో సభ్యులు వీరే…
ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. ఈ రోజు 27 మందితో కూడిన టీడీపీ కేంద్ర కమిటీని, 25 మందితో కూడిన టీడీపీ పొలిట్...
హైదరాబాద్ నగర చరిత్రలో రెండో అతిపెద్ద వర్షపాతం ఇదే: మంత్రి కేటిఆర్
వరద సహాయక పునరావాస చర్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. సోమవారం నాడు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్, చీఫ్ సెక్రటరి...
వర్షాల నేపథ్యంలో తమిళనాడు రూ.10 కోట్ల సాయం, కృతజ్ఞతలు తెలిపిన సీఎం కేసీఆర్
వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణ రాష్ట్రానికి రూ.10 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. రూ. 10 కోట్ల...
వచ్చే మూడు, నాలుగు రోజుల్లో భారీవర్షాలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి కేటిఆర్
గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో హైద్రాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వచ్చే మూడు, నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని...
ఓయూ, జేఎన్టీయూ, కేయూ పరిధిలో పలుపరీక్షలు వాయిదా
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ, జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ పరిధిల్లో సోమవారం మరియు మంగళవారం నాడు జరగాల్సిన పలు పరీక్షలు వాయిదా...
వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసిన హోం మంత్రి
తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ ఇటీవల వరదల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులకు శనివారం నాడు చెక్కులు పంపిణీ చేశారు. పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ, శాసన...
ధరణి పోర్టల్ దేశంలోనే ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుంది
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ నెల 25వ తేదీన ధరణి పోర్టల్ ను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలియజేసారు. శనివారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో...
వరద ప్రభావిత ప్రాంతాల్లో 165 హెల్త్ క్యాంపులు, 46 మొబైల్ హెల్త్ క్యాంపులు ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలో వరదల నేపధ్యంలో ప్రజారోగ్యంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా కరోనా వచ్చిన మొదటి రోజు నుంచి ప్రజలకు మేము ఉన్నామంటూ...
దసరా సమయంలో 1,850 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దసరా పండగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ సిద్దమయింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మరియు కర్ణాటక రాష్ట్రానికి నడిపే బస్సులతో కలిపి మొత్తం 5950 బస్సులను ఏపీఎస్ఆర్టీసీ నడుపుతుంది. వీటికి...