Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
ఏజెన్సీలు రైతుల వద్దకే వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాయి, రైతులు ఇబ్బంది పడొద్దు:సీఎం కేసీఆర్
రైతులు పండించిన వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే పూర్థిస్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. కరోనా ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోనందున రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వివిధ...
రామన్న ఉయ్యాలో… బతుకమ్మ పాట-2020 ప్రోమో
తెలుగు ప్రజలు దసరా పండుగను ఒక సంబరంగా జరుపుకుంటారు. దసరా పండుగ సందర్భంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ ఉత్సవాలను తొమ్మిది రోజుల పాటుగా మహిళలు ఘనంగా జరుపుకుంటారు. రకరకాల పువ్వులతో ఒక్కో...
దుబ్బాక ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు పేరు ఖరారు
మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నవంబర్ 3 న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. దుబ్బాక ఉపఎన్నికకు సీనియర్...
రైతులకు శుభవార్త, వరి, పత్తి పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సాగైన వరి ధాన్యం, పత్తి పంటలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం 6 వేల కొనుగోలు కేంద్రాల...
కేశవాపురం రిజర్వాయర్ కి త్వరలోనే సీఎం కేసీఆర్ చేతులమీదుగా శంకుస్థాపన: మంత్రి కేటిఆర్
హైదరాబాద్ తాగునీటి అవసరాలకు భరోసా కల్పించే విధంగా నగరం కోసం ప్రత్యేకంగా ఒక రిజర్వాయర్ నిర్మించే కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కేశవాపురం ప్రాజెక్టు తాలూకు ప్రణాళికలు వేగంగా ముందుకు పోతున్నాయని తెలంగాణ రాష్ట్ర...
కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏపీకి తరలింపు, అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్ణయాలు
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేతృత్వంలో తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి, కృష్ణా నది జలాల వినియోగానికి సంబంధించిన వివాదాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు అపెక్స్ కౌన్సిల్...
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం
తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి, కృష్ణా నది జలాల వినియోగానికి సంబంధించిన వివాదాలపై చర్చించేందుకు ఈ రోజు అపెక్స్ కౌన్సిల్ భేటీ జరుగుతుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేతృత్వంలో...
ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్ భేటీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సహాయం, రావాల్సిన బకాయిలు, విభజన...
దుబ్బాక ఉప ఎన్నికకు టిఆర్ఎస్ అభ్యర్థి ఖరారు
తెలంగాణలో మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు నవంబర్ 3 న పోలింగ్ నిర్వహించనున్నట్టు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దుబ్బాక...
దేశంలో 2 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల వివరాలు
దేశంలో అక్టోబర్ 5, సోమవారం ఉదయానికి కరోనా బాధితుల సంఖ్య 66,23,815 కు, మరణాల సంఖ్య 1,02,685 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర...