Home Search
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
మునుగోడు ఉపఎన్నికలో సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ పక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం 2,41,855 మంది ఓట్లలో...
మునుగోడు ఉపఎన్నిక : మధ్యాహ్నం 1 గంట వరకు 41.3 శాతం పోలింగ్ నమోదు
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల్లో మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంట...
మునుగోడులో ప్రారంభమైన ఉపఎన్నిక పోలింగ్
నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది. పోలింగ్ ప్రక్రియలో భాగంగా మొత్తం 298 పోలింగ్...
రేపే మునుగోడు ఉపఎన్నిక పోలింగ్, అన్ని ఏర్పాట్లు సిద్ధం
నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో రేపు (నవంబర్ 3, గురువారం) జరగనున్న ఉప ఎన్నిక పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. పోలింగ్ కు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు....
మునుగోడు ఉపఎన్నికకు ముగిసిన ప్రచార గడువు, నవంబర్ 3న పోలింగ్ కు రంగం సిద్ధం
తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ కు రంగం సిద్ధమవుతుంది. మునుగోడు ఉపఎన్నిక ప్రచార గడువు ఈ రోజు (నవంబర్ 1, మంగళవారం) సాయంత్రం 6 గంటలతో ముగిసింది. దాదాపు...
అక్టోబర్ 31న మునుగోడులో బీజేపీ సభ రద్దు?
అక్టోబరు 31న మునుగోడులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా జరగాల్సిన బీజేపీ భారీ బహిరంగ సభ రద్దయినట్టు తెలుస్తుంది. మునుగోడులో బీజేపీ సభ రద్దుకు సంబంధించి అధికారిక కారణాలేవీ...
మునుగోడు నియోజకవర్గం మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ, 500 రోజుల్లో అభివృద్ధికి ప్రణాళిక
మునుగోడు ఉపఎన్నిక ప్రచారం రోజురోజుకి మరింత వేడెక్కుతుంది. ముఖ్యంగా బీజేపీకి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సహా రాష్ట్రస్థాయి...
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం: బీజేపీపై మండిపడిన పలువురు టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు
టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెలుగుచూసిన నేపథ్యంలో అధికార పార్టీ మండిపడింది. దీనిపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు మంత్రులు, నేతలు స్పందించారు. బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని,...
మునుగోడు ఉపఎన్నిక: ఈనెల 30న చండూరులో లక్ష మందితో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ
మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలో గెలుపే ధ్యేయంగా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రచారానికి కేవలం వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీ...
అక్టోబర్ 31న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ, పాల్గొననున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉపఎన్నిక ప్రచారం రోజురోజుకి వేడెక్కుతుంది. ప్రచారానికి కేవలం మరో ఆరు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తమ ప్రచారాన్ని, ప్రణాళికలను...