Home Search
నేటి మహిళ - search results
If you're not happy with the results, please do another search
స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే స్వేచ్ఛ పోస్టర్ ను సీఎం విడుదల చేశారు. మహిళలు, కిశోర బాలికల...
నూతన విద్యావిధానం అమలుపై అన్ని రకాలుగా సిద్ధం కావాలి, సీఎం జగన్ కీలక సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విద్యాశాఖలో నాడు–నేడుతో పాటుగా పౌండేషన్ స్కూళ్లపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, నూతన...
తెలంగాణ దళిత బంధు కేవలం కార్యక్రమం కాదు ఉద్యమం: సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సోమవారం నాడు ప్రగతి భవన్ లో 'తెలంగాణ దళిత బంధు' పథకం అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, హుజూరాబాద్...
బాధ్యతల పట్ల నిర్లక్ష్యం వహించినట్లు తనిఖీల్లో నిరూపణ అయితే క్షమించే ప్రసక్తేలేదు : సీఎం కేసీఆర్
రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరమని, ఆ క్రమంలో తాను కూడా స్వయంగా ఒక జిల్లాను దత్తత తీసుకుని పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో...
తెలంగాణ ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్, అసెంబ్లీలో ప్రకటన చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు శుభవార్త అందింది. ఉద్యోగుల పీఆర్సీపై అసెంబ్లీలో ఈ రోజు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ 30 శాతం ఫిట్మెంట్ ప్రకటిస్తున్నామనే శుభవార్తను...
ఖమ్మంలో 207 లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ: మంత్రి పువ్వాడ అజయ్
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నాడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నియోజకవర్గంలోని లబ్ధిదారులకు...
విజయోత్సవ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం
బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 125 సీట్లతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమిలో 74 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. బీహార్ లో ఎన్డీఏ...
మరో నాలుగు కులాలకు కూడా వైఎస్ఆర్ చేయూత అందించాలని నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా స్వయం సాధికారిత పెంపొందించేలా “వైఎస్ఆర్ చేయూత” పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది....
సీఎంగా వైఎస్ జగన్ ఏడాది పాలన: హామీల అమలు-పథకాల వెల్లువ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి నేటితో ఏడాది పూర్తయింది. మే 30, 2019న విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా...
సీఎం వైఎస్ జగన్ ఏడాది పాలనపై చంద్రబాబు స్పందన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి నేటితో ఏడాది పూర్తయిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలనపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ...