Home Search
భారత్ - న్యూజిలాండ్ - search results
If you're not happy with the results, please do another search
దేశీయ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు పెంచిన బీసీసీఐ, అంతర్జాతీయ హోం సీజన్ కు ఆమోదం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 9వ అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించింది. ఈ సందర్భంగా బీసీసీఐ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యంగా దేశవాళీ...
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ : వర్షం వలన నాలుగో రోజు ఆట పూర్తిగా రద్దు
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యుటీసీ) ఫైనల్ మ్యాచ్ లో వర్షం కారణంగా నాలుగో రోజు ఆట కూడా పూర్తిగా రద్దు చేయబడింది. సౌథాంప్టన్ లో...
బౌలింగ్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు
అంతర్జాతీయ క్రికెట్ అన్ని రకాల ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శనలకు సంబంధించి జనవరి 2021 నెల నుంచి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) “ప్లేయర్ ఆఫ్ ది మంత్” అవార్డు అందిస్తుంది. మెన్ మరియు...
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో అశ్విన్, జో రూట్, కైల్ మేయర్స్
అంతర్జాతీయ క్రికెట్ అన్ని రకాల ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శనలకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇటీవలే “ప్లేయర్ ఆఫ్ ది మంత్” అవార్డు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మెన్ మరియు ఉమెన్...
చారిత్రక విజయంతో టీమిండియాకు రూ.5 కోట్ల నజరానా ప్రకటించిన బీసీసీఐ
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను 2-1 తో గెలుచుకున్న టీమిండియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చారిత్రక విజయం నేపథ్యంలో జట్టుకు బీసీసీఐ రూ.5 కోట్ల నజరానాను ప్రకటించింది....
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ, రెండో స్థానంలో రోహిత్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం నాడు విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ నంబర్వన్ స్థానంలో నిలిచాడు. 870 పాయింట్లతో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో...
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో రెండో ర్యాంకుకు పడిపోయిన కోహ్లీ
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని చేజార్చుకుని రెండో ర్యాంకుకు పడిపోయాడు. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన తోలిటెస్టులో కేవలం...
వన్డే సిరీస్ ఓటమిపై కోహ్లీ స్పందన
న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను 3-0తో భారత్ కోల్పోయిన సంగతి తెలిసిందే. టీ20 సిరీస్ ను 5-0 తో గెలుచుకున్న భారత్ వెనువెంటనే వన్డే సిరీస్ లో పరాభవం ఎదుర్కోవడంతో...
ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో దశాబ్దపు వన్డే, టీ20 జట్ల కెప్టెన్ గా ధోనీ
ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ఈ దశాబ్దపు వన్డే, టీ20, టెస్టు జట్లను ప్రకటించింది. వన్డే, టీ20 జట్లకు భారత్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్గా ఎంపిక చేయగా, టెస్ట్ సారధిగా మాత్రం...
విజ్డెన్ దశాబ్దపు టీ20 జట్టులో కోహ్లీ, బుమ్రా, ధోనీకి దక్కని చోటు
విజ్డెన్ దశాబ్దపు టీ20 ఇంటర్నేషనల్స్ జట్టులో భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, భారత్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చోటు దక్కించుకున్నారు. అయితే టీ20 క్రికెట్ లో పలు సంచలనాలకు మారుపేరైన...