Home Search
మంత్రి కేటీఆర్ - search results
If you're not happy with the results, please do another search
హిమాన్షుకు ప్రతిష్ఠాత్మక డయానా అవార్డు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షురావుకు బ్రిటన్కు చెందిన ప్రతిష్ఠాత్మక డయానా అవార్డు దక్కింది. ఈ విషయాన్ని హిమాన్షు స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "గ్రామాలు...
పల్లెలు, పట్టణాల అభివృద్ధికై మంత్రుల వద్ద 2 కోట్లు, కలెక్టర్ల వద్ద కోటి అత్యవసర నిధులు: సీఎం కేసీఆర్
పల్లెలు, పట్టణాల అభివృద్ధి నిరంతర ప్రక్రియగా భావించి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని, ప్రజా అవసరాలే ప్రాధాన్యతగా విధులు నిర్వర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అన్నిరంగాల్లో ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా పాలనా...
తెలంగాణలో రూ.2100 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న ఎలక్ట్రిక్ వాహన సంస్థ ట్రైటాన్ ఈవీ
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకొచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన సంస్థ ట్రైటాన్ ఈవీ రూ.2,100 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించడం ఆనందంగా ఉందని తెలంగాణ రాష్ట్ర...
రాష్ట్రంలో నేతన్నకు చేయూత పొదుపు పథకం పునఃప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలోని నేతన్నలకు చేయూతగా నిలిచిన పొదుపు పథకం "నేతన్నకు చేయూత" కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, టెక్స్ టైల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సోమవారం నాడు ప్రగతి భవన్...
బాధ్యతల పట్ల నిర్లక్ష్యం వహించినట్లు తనిఖీల్లో నిరూపణ అయితే క్షమించే ప్రసక్తేలేదు : సీఎం కేసీఆర్
రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరమని, ఆ క్రమంలో తాను కూడా స్వయంగా ఒక జిల్లాను దత్తత తీసుకుని పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో...
లోయర్ మానేరు రివర్ : 4 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.310.46 కోట్లు విడుదల
లోయర్ మానేరు నదిని సుందరీకరించడం, పటిష్టపరచడం కోసం ప్రభుత్వం చేపట్టిన మానేరు రివర్ ఫ్రంటులో భాగంగా నాలుగు కిలోమీటర్ల మేరకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి గాను రూ.310.464 కోట్లను విడుదల చేస్తూ తెలంగాణ...
ప్రగతిభవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే ఈ రోజు ఉదయం గన్పార్క్ వద్దకు చేరుకొని అమరవీరుల స్మారక...
కరోనాపై పోరు: సీఎం రిలీఫ్ ఫండ్ కు హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ.1.55 కోట్లు విరాళం
కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయంగా పలు సంస్థలు విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కరోనాపై పోరుకు మద్దతుగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు...
కరోనా కట్టడికి ద్విముఖ వ్యూహం, ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు 50 లక్షలకు పెంచాలి: సీఎం కేసీఆర్
రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, కరోనా పరీక్షలను మరింతగా...
తెలంగాణ ప్రభుత్వానికి 40 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ అందించిన టీఐఎఫ్
రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మద్ధతుగా తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టీఐఎఫ్) ముందుకొచ్చింది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి 40 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేసింది. మంగళవారం నాడు...