Home Search
మంత్రి కేటీఆర్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణకు 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేసిన గ్రీన్ కో
రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో పాలుపంచుకునేందుకు ప్రముఖ సంస్థ గ్రీన్ కో ముందుకొచ్చింది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి 200 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందజేసింది. ఈ మేరకు చైనా...
తెలంగాణకు రూ.4.2 కోట్ల విలువైన బారిసిటినిబ్ టాబ్లెట్లను విరాళంగా ఇచ్చిన నాట్కో ఫార్మా
కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయంగా ప్రముఖ పార్మా కంపెనీలు విరాళాలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం చర్యలకు మద్దతుగా నాట్కో ఫార్మా...
తెలంగాణకు 16 కోట్ల పారాసెటమాల్ టాబ్లెట్లను విరాళంగా ఇచ్చిన గ్రాన్యూల్స్ ఇండియా
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రయత్నాలకు తమ వంతు సాయం అందించేందుకు పలుసంస్థలు ముందుకొస్తున్నాయి. తాజాగా గ్రాన్యూల్స్ ఇండియా...
సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా వుంది, త్వరలో కోలుకుంటారు: వైద్యులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు బుధవారం రాత్రి సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో సిటి స్కాన్ మరియు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు ఎం.వి.రావు ఆధ్వర్యంలో...
కరోనా కట్టడిలో భాగంగా హైదరాబాద్ నగరంలో ముమ్మరంగా డిస్-ఇన్ఫెక్షన్ స్ప్రేయింగ్
హైదరాబాద్ నగరంలో పేరుకుపోయిన చెత్తను రానున్న నాలుగు రోజుల్లోగా పూర్తిస్థాయిలో తొలగించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ఆదేశించారు. ప్రతి సర్కిల్ లోని మెడికల్ ఆఫీసర్, డిప్యూటి కమిషనర్, సంబంధిత పారిశుధ్య...
బీజేపీ విజ్ఞప్తి మేరకు లింగోజిగూడలో పోటీకి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని లింగోజిగూడ డివిజన్ ఉపఎన్నికకు ఏప్రిల్ 30న పోలింగ్ నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో...
ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 గంటల వరకు పోలింగ్ వివరాలు ఇవే, ఓటేసిన పలువురు ప్రముఖులు
తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానంలో మధ్యాహ్నం 2 గంటల వరకు 43.46 శాతం మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో 39.09 శాతం పోలింగ్ నమోదైనట్టు...
తెలంగాణలో కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆదివారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు....
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన ప్రచార గడువు
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ముగిసింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికార టీఆర్ఎస్ తో పాటుగా బీజేపీ,...
తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు కొల్లూరి చిరంజీవి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
తొలి తరం తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరి చిరంజీవి(74) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. డాక్టర్ కొల్లూరి...