Home Search
%E0%B0%B5%E0%B1%88%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D %E0%B0%B7%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B2 - search results
If you're not happy with the results, please do another search
ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి.. ముట్టడికి యత్నించిన వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల, అదుపులోకి తీసుకున్న పోలీసులు
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అరెస్ట్ అయ్యారు. మంగళవారం ఆమె ప్రగతి భవన్ ముట్టడికి యత్నించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సోమవారం షర్మిల పాదయాత్రలో టీఆర్ఎస్ శ్రేణులు దాడులు...
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అరెస్ట్పై స్పందించిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, కీలక వ్యాఖ్యలు
'వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలను వరంగల్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేయడం తెలిసిన విషయమే. దీనిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశ...
ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ వర్సిటీగా మార్చడంపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. బుధవారం అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ వర్సిటీగా మారుస్తూ అసెంబ్లీలో...
నేడు షాద్నగర్లో ‘నిరుద్యోగ నిరాహార దీక్ష’ చేపట్టనున్న వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల
తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పట్టుదలగా ఉంది. దీనిలో భాగంగా ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను గుర్తించేందుకు చేపట్టిన పాదయాత్ర...
వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై స్పీకర్కు మంత్రులు, ఎమ్మెల్యేల ఫిర్యాదు
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్రంలో ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ పాదయాత్ర సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలపై వైఎస్ షర్మిల...
2000 కిమీ మైలురాయి దాటిన వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం, కొత్తకోట వద్ద పైలాన్ ఆవిష్కరణ
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల పాదయాత్ర 148వ రోజుకు (సెప్టెంబర్ 10, శనివారం)...
నేడు కొడంగల్ నుంచి వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర పునః ప్రారంభం
తెలంగాణలో ప్రజాసమస్యలు గురించి తెలుసుకునేందుకు 'ప్రజా ప్రస్థానం' పేరుతో పాదయాత్ర చేపట్టిన వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కొద్ది రోజుల విరామం తర్వాత ఈరోజు తన పాదయాత్రను పునఃప్రారంభించారు. ఈ క్రమంలో ఇప్పటికే...
ఆగస్టు 8 నుంచి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర పునఃప్రారంభం
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల దృష్ట్యా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన...
తెలంగాణలో ప్రాజెక్టుల నిర్వహణపై దృష్టి పెట్టకపోవడం వల్లే రాష్ట్రంలో భారీ వరదలు – వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల
తెలంగాణలో ప్రాజెక్టుల నిర్వహణపై దృష్టి పెట్టకపోవడం వల్లే రాష్ట్రంలో భారీ వరదలు సంభవించాయని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె సోమవారం లోటస్ పాండ్ పార్టీ కార్యాలయంలో ప్రెస్...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పర్యటన, వరద ముంపు బాధితుల పరామర్శ
తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జలమయమైన సంగతి తెలిసిందే. కనీవినీ ఎరుగని రీతిలో వచ్చిన భారీ వరదలకు భద్రాచలం నీట మునిగింది. దీంతో పంట నష్టంతో పాటు,...