Home Search
వైవీ సుబ్బారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
సీఎం వైఎస్ జగన్ ను కలిసిన త్రిదండి చినజీయర్ స్వామి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శనివారం ఉదయం త్రిదండి చినజీయర్ స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శంషాబాద్ ముచ్చింతల్లోని శ్రీరామనగరం ఆశ్రమంలో ఫిబ్రవరి 2, 2022 నుంచి ఫిబ్రవరి...
తిరుమల బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం వైఎస్ జగన్ కు ఆహ్వానం
తిరుమలలో అక్టోబర్ 7వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని...
దర్శనం కోసం వచ్చే భక్తులకు వ్యాక్సినేషన్ లేదా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి, టీటీడీ నిర్ణయం
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్ సర్వదర్శనం టోకెన్లు విడుదల చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ...
వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. గురువారం...
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక: నామినేషన్ వేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎం.గురుమూర్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ఎం.గురుమూర్తి సోమవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు కలెక్టరేట్ లో కలెక్టర్ చక్రధర్ బాబుకు నామినేషన్ పత్రాలు...
తిరుపతిలో చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం కోసం టీటీడీకి రూ.300 కోట్ల విరాళం
తిరుపతిలో అన్ని వసతులతో చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కి ఓ భక్తుడు భారీ విరాళం ఇచ్చారు. ముంబయికి చెందిన ఉద్వేగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్...
శ్రీవారి దర్శనార్థం తిరుమల చేరుకున్న భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నవంబర్ 24, మంగళవారం నాడు తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. ముందుగా ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్...
వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,...
తిరుమలలో స్వామివారి దర్శనాలు ఆపండి – రమణ దీక్షితులు
తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు దర్శనాలు కొనసాగించడంపై ట్విటర్లో మరోసారి స్పందించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా కొన్ని వారాల పాటుగా శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలివేయాలని ముఖ్యమంత్రి వైఎస్...
140 మంది టీటీడీ స్టాఫ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా 140 మందికి పాజిటివ్ తేలినట్టు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. జూలై 16, గురువారం నాడు...