Home Search
వైవీ సుబ్బారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
వైస్సార్సీపీలో ముగ్గురు నేతలకు కీలక బాధ్యతలు అప్పగింత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ముగ్గురు...
టీటీడీ చరిత్రలో తొలిసారిగా వీడియో కన్ఫరెన్స్ ద్వారా పాలకమండలి సమావేశం
మే 28, గురువారం నాడు టీటీడీ పాలకమండలి కీలక సమావేశం జరగనుంది. ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలకమండలి సమావేశం నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ చైర్మన్ వైవీ...
రూ.3,309 కోట్ల వార్షిక బడ్జెట్కు టీటీడీ ఆమోదం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ఫిబ్రవరి 29, శనివారం నాడు ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో టీటీడీ వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. 2020-2021 సంవత్సరానికి గాను రూ.3,309...
తిరుమల కొండపైకి లైట్ మెట్రో, మోనో రైలు ప్రతిపాదనలు
ఫిబ్రవరి 24, ఆదివారం నాడు తిరుపతిలోని శ్రీ పద్మావతి అమ్మవారి గెస్ట్ హౌస్లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీ...
పార్టీ కీలక నేతలతో సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బుధవారం నాడు శాసన మండలిలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. అలాగే ఈ...
ఏపీ రాజ్భవన్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
ఆంధ్రప్రదేశ్ రాజ్భవన్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు చిన్నారులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా గవర్నర్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు....
డిసెంబర్ 9 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబరు 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నవంబర్ 27, బుధవారం నాడు నోటిఫికేషన్ జారీ చేశారు. డిసెంబర్...
టీటీడీ బోర్డు పాలక మండలి భేటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో టీటీడీ కొత్త పాలకమండలిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎక్స్అఫిషియో సభ్యులతో కలిపి మొత్తం 28 మందికి పాలకమండలిలో అవకాశం కల్పించింది. అక్టోబర్ 23, బుధవారం నాడు...