Home Search
వైవీ సుబ్బారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ముంబయిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం, భూమి పత్రాలు అందజేసిన మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తనయుడు, టూరిజం, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య థాకరే శనివారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం నేవీ ముంబయిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి...
శ్రీవారి భక్తులకు శుభవార్త.. కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ
దేశ, విదేశాల నుంచి తిరుమల ఆలయానికి వచ్చే శ్రీవారి భక్తులకు నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు....
26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లును నియమించిన వైఎస్సార్సీపీ
రాష్ట్రంలో 26 జిల్లాలకు అధ్యక్షులను మరియు 11 మంది రీజనల్ కోఆర్డినేటర్లను వైఎస్సార్సీపీ నియమించింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ జాబితాపై నిర్ణయం తీసుకోగా, ఆ వివరాలను...
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న ఏపీ సీఎం జగన్
ఈరోజు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జరిగిన ఏపీ మంత్రి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. సతీమణి భారతి, చిన్నాన్న టీటీడీ అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి తదితరులతో కలిసి...
అంజనాద్రిలో హనుమాన్ జన్మస్థల అభివృద్ధికి భూమిపూజ నిర్వహించిన టీటీడీ
తిరుమల కొండపై ఆకాశగంగ సమీపాన 'హనుమాన్' జన్మస్థలంలో అభివృద్ధి పనులకు బుధవారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిస్వామి, చిత్రకూటం...
తిరుమల శ్రీవారి సేవలో ఉపరాష్ట్రపతి, భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని కాపాడుకోవాలని పిలుపు
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రెండు రోజుల పర్యటన కోసం బుధవారం తిరుపతి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని వెంకయ్య నాయుడు దర్శించుకున్నారు. సతీమణి...
ముచ్చింతల్ సమతామూర్తి సన్నిధిలో.. ఏపీ సీఎం వైఎస్ జగన్
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభమైన శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు నభూతో.. అన్నట్లుగా జరుగుతున్నాయి. ఆశ్రమ పరిసరాలు 'జై శ్రీమన్నారాయణ' అంటూ భక్తుల నినాదాలతో...
గుంటూరులో ఐటీసీ వెల్కం ఫైవ్స్టార్ హోటల్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం గుంటూరులో ఐటీసీ వెల్కం హోటల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్,...
ఏపీ సీఎం జగన్ను కలిసిన విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం ఉదయం తాడేపల్లిలోని ఆయన నివాసంలో విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి కలిశారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి...
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూత
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. విశాఖపట్నంలో కార్తిక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన సోమవారం వేకువజామున గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆసుపత్రికి తరలించే లోపుగానే ఆయన తుది...