Home Search
కోవిడ్-19 - search results
If you're not happy with the results, please do another search
జనతా కర్ఫ్యూ: హైదరాబాద్ మెట్రో సేవలు బంద్
ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన జనతా కర్ఫ్యూ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు తెలిపింది. జనతా కర్ఫ్యూ లో భాగంగా మార్చ్ 22, ఆదివారం నాడు మెట్రో రైలు సేవలు...
జనతా కర్ఫ్యూ: ఏపీలో ఆదివారం నాడు ఆర్టీసీ బస్సుల నిలిపివేత
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభిస్తుండడంతో బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 271 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో 20...
కరోనా ఎఫెక్ట్: మాస్కులు ఎవరు వాడాలి? ఎలా వాడాలి?
దేశంలో ప్రస్తుతం కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళనకు గురవుతూ పలురకాల మాస్కులు వాడకంపై దృష్టి సారించారు. అయితే ప్రజలందరూ మాస్కులు ధరించడం తప్పనిసరి కాదని ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ...
పార్లమెంట్ పై కరోనా వైరస్ ప్రభావం?
ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలను వణికిస్తున్న కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం భారత్ లో కూడా క్రమ క్రమంగా పెరుగుతుంది. దేశంలో ఇప్పటి వరకు ఇరవై రెండు రాష్ట్రాల్లో 258 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ...
ఇటలీలో తీవ్రస్థాయిలో కరోనా ప్రభావం, ఒక్కరోజే 627 మంది మృతి
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇటలీ దేశంపై కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని మరింతగా చూపిస్తుంది. ఇటలీలో రోజురోజుకీ మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మార్చ్...
వైట్ హౌస్ లో తొలి కరోనా వైరస్ కేసు నమోదు
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) రోజు రోజుకి విజృంభిస్తూ, తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. అగ్రరాజ్యం అమెరికాలో కూడా కరోనా బాధితుల సంఖ్య 18,860 కు చేరుకుంది. కాగా అమెరికాలో ఇప్పటివరకు ఈ వైరస్ వలన...
రేపు కరీంనగర్లో సీఎం కేసీఆర్ పర్యటన, కరోనాపై సమీక్ష
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మార్చ్ 21, శనివారం నాడు కరీనంగర్ పట్టణంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సీఎంతో పాటు...
ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీకి ఎస్ఈసీ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు అనుమతిస్తూ మార్చ్ 20, శుక్రవారం నాడు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ముందుగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇళ్ల పట్టాల...
తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు వాయిదావేయాలని హైకోర్టు ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మార్చ్ 21న జరగాల్సిన పరీక్ష...
కరోనా నియంత్రణకై నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలో మార్చ్ 19, గురువారం నాటికి కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 16 కు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం...