Home Search
వరంగల్ - search results
If you're not happy with the results, please do another search
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో మంత్రి కేటీఆర్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జనవరి 10, శుక్రవారం ఉదయం ఢిల్లీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి...
తెలంగాణలో మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు
జనవరి 22న జరగనున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కార్పోరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఈ రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను పురపాలక శాఖ డైరెక్టర్ డాక్టర్ టీకే శ్రీదేవి...
2020 – ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
2019 నుంచి 2020 లోకి సరికొత్త ఆశలతో దేశ ప్రజలు అడుగుపెట్టారు. 2020కి ఆత్మీయంగా స్వాగతం చెబుతూ నూతన సంవత్సర వేడుకలను దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే ప్రజలు...
ఉపాధి కల్పనే లక్ష్యంగా పెట్టుబడుల ఆకర్షణ- మంత్రి కేటీఆర్
తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ పైన సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్
ఇప్పటికే టీఎస్ ఐపాస్ ద్వారా 11569 కంపెనీలకు అనుమతులు
సుమారు 6లక్షల మందికి ఉద్యోగాల కల్పన
మరింత ఉపాధి...
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ దంపతులు డిసెంబర్ 9, సోమవారం నాడు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. యాదాద్రి ఆలయానికి చేరుకున్న గవర్నర్ దంపతులకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి,...
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు హైకోర్ట్ గ్రీన్సిగ్నల్
తెలంగాణ రాష్టంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై నవంబర్ 29, శుక్రవారం నాడు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మున్సిపల్ ఎన్నికల యొక్క ముందస్తు ప్రక్రియను మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వార్డుల...
కేంద్రమంత్రులతో కేటీఆర్ భేటీ
తెలంగాణ ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ముందుగా కేంద్ర జౌళి శాఖ...
నేతల ఇళ్లను ముట్టడిస్తున్న ఆర్టీసీ కార్మికులు
నవంబర్ 9న ట్యాంక్ బండ్ పై నిర్వహించిన సకలజనుల సామూహిక దీక్ష సందర్భంగా జరిగిన లాఠీచార్జ్ కు నిరసనగా తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపుతో కార్మికులు ఈ రోజు...
బోటు ప్రమాద బాధితులకు పరిహారం విడుదల
తూర్పు గోదావరి జిల్లాలో కచ్చులూరు వద్ద సెప్టెంబర్ 15న జరిగిన బోటు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 12...
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం – సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్పష్టం చేసారు. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ అంశంపై అక్టోబర్ 23, బుధవారం నాడు...