Home Search
ద్రౌపది ముర్ము, - search results
If you're not happy with the results, please do another search
ముగిసిన క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు.. కింగ్ చార్లెస్-3ని కలిసి సంతాపం తెలిపిన రాష్ట్రపతి ముర్ము
దివంగత బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు సోమవారం లండన్లోని వెస్ట్మినిస్టర్ అబ్బేలో జరిగాయి. లక్షల మంది బ్రిటన్ పౌరులు అశ్రునయనాలతో తమ ప్రియతమ రాణికి తుది వీడ్కోలు పలికారు. ముందుగా క్వీన్స్ శవపేటిక...
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 కన్నుమూత.. సంతాపం తెలిపిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ
బ్రిటన్ను సుదీర్ఘకాలం పాలించిన క్వీన్ ఎలిజబెత్-2 కన్నుమూశారు. గత కొంత కాలంగా వృద్ధాప్య కారణ అనారోగ్యంతో ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు...
దేశ ప్రజలకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం గణేష్ చతుర్థి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్లో.. 'గణేష్ చతుర్థి సందర్భంగా దేశప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మంగళమూర్తి గణేశుడు విజ్ఞానానికి, సాఫల్యానికి...
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఢిల్లీలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా సోమవారం మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సీఎం వైఎస్...
కామన్ వెల్త్ గేమ్స్-2022: భారత్ బృందానికి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ
ఇంగ్లాండ్ లోని బర్మింగ్హామ్ వేదికగా జూలై 28న కామన్ వెల్త్ గేమ్స్-2022 ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. నేటి (జూలై 29, శుక్రవారం) నుంచి క్రీడా సమరం మొదలుకానుంది. ఈ...
కార్గిల్ విజయ్ దివాస్ 2022: అమరవీరులకు నివాళులు అర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ
నేడు 'కార్గిల్ విజయ్ దివాస్' సందర్భంగా 1999లో పాకిస్థాన్తో యుద్ధం చేసి అమరులైన వీర సైనికులకు భారత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నివాళులర్పించారు. కాగా...
నేడే కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం.. జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ
దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవనాన్ని నేడు (ఆదివారం, మే 28, 2023) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం జాతికి అంకితం చేయనున్నారు. ఈ...
2001 పార్లమెంటుదాడిలో అమరులైనవారికి ప్రధాని మోదీ నివాళులు, వారి ధైర్యసాహసాలు, త్యాగాలను ఎప్పటికీ మరువలేం
2001 పార్లమెంటు దాడిలో అమరులైన వారికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు నేతలు నివాళులర్పించారు. 2001లో ఈ రోజున జరిగిన తీవ్రవాద...
గుజరాత్ లో ఘోర ప్రమాదం, సస్పెన్షన్ బ్రిడ్జి కూలిన ఘటనలో 132 మంది మృతి
గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం మోర్బి పట్టణంలో మచ్చూ నదిపై ఉన్న సస్పెన్షన్ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటికే 132 మంది మృతి చెందగా, పలువురికి తీవ్ర...
ఎయిర్ఫోర్స్ డే: భారత వైమానికదళ సభ్యులకు, వారి కుటుంబాలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
ఎయిర్ ఫోర్స్ డే (వైమానిక దళ దినోత్సవం-అక్టోబర్ 8) సందర్భంగా భారత వైమానిక దళ సభ్యులకు మరియు వారి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ...