Home Search
రోహిత్ శర్మ - search results
If you're not happy with the results, please do another search
రేపు బంగ్లాదేశ్తో తొలి టెస్టు ఆడనున్న భారత్.. జట్టులో పలు మార్పులు, కీలకం కానున్న విరాట్ కోహ్లీ
భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా బుధవారం తొలి టెస్టు ప్రారంభం కానుంది. చిట్టగాంగ్లోని జహుర్ అహ్మద్ చౌదరి గ్రౌండ్ వేదికగా డిసెంబర్ 14 నుంచి 18 వరకు ఈ...
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై మంత్రి కేటీఆర్ ట్వీట్, ఏమన్నారంటే?
అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి,...
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, ఎమ్మెల్యేలతో ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ భేటీ?
మొయినాబాద్ పామ్ హౌజ్ లో వెలుగులోకి వచ్చిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముందుగా బుధవారం రాత్రి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, పైలట్...
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరాలు? ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరాల వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. బుధవారం రాత్రి నగరంలోని మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అజీజ్ నగర్ లోని...
రెండో టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ ఘనవిజయం, సిరీస్ కైవసం
భారత్-దక్షిణాఫ్రికా మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఆదివారం గౌహతి వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో రోహిత్ సేన 16 పరుగుల తేడాతో సఫారీలపై...
టీ20 ప్రపంచకప్కు ముందు టీమిండియా కొత్త జెర్సీని విడుదల చేసిన బీసీసీఐ
వచ్చే నెల నుంచి ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ మొదలవనుంది. అయితే టీ20 ప్రపంచకప్కు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. టీమిండియా కొత్త జెర్సీని బీసీసీఐ విడుదల...
ఆసియా కప్ 2022: అఫ్గనిస్థాన్పై భారత్ ఘన విజయం, మూడేళ్ళ తర్వాత సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ
ఆసియా కప్లో ఫైనల్కు వెళ్లే దారులు మూసుకుపోయిన వేళ జరిగిన నామమాత్రపు మ్యాచ్లో భారత్ పసికూన అఫ్గనిస్థాన్పై ఘన విజయం సాధించింది. టోర్నమెంటులో అంతగా ప్రాముఖ్యత లేని ఈ మ్యాచ్ మాఅభిమానులకుత్రం అమితాసక్తిని కలుగజేసింది....
ఇంగ్లండ్-భారత్ మధ్య తొలి వన్డే నేడు.. గాయం కారణంగా విరాట్ కోహ్లీ దూరం
ఇంగ్లండ్తో 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-1 తేడాతో గెలుచుచుకున్న భారత్ ఈరోజు నుంచి వన్డే సిరీస్ ఆడనుంది. కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా మంగళవారం తొలి వన్డే ఆడనుంది. వన్డేల్లోనూ సత్తాచాటాలని రోహిత్శర్మ...
ఇండియా vs వెస్టిండీస్ T20 సిరీస్: నేడు రెండో మ్యాచ్, సిరీస్పై భారత్ గురి
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో నేడు (శుక్రవారం) భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే తొలి మ్యాచ్ లో ఘన విజయం సాధించిన టీమిండియా అదే ఊపులో రెండో మ్యాచ్లోనూ గెలిచి...
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు భారత్ జట్టు ఎంపిక
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య స్వదేశంలో మూడు వన్డేల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ధర్మశాల వేదికగా మార్చి 12న తొలి వన్డే, లక్నో వేదికగా మార్చి 15న...