Home Search
అసెంబ్లీ ఎన్నికల్లో - search results
If you're not happy with the results, please do another search
సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరు ప్రకటించిన అన్నాడీఎంకే పార్టీ
తమిళనాడు రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార అన్నాడీఎంకేలో పార్టీలో సీఎం అభ్యర్థిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో అక్టోబర్ 7 వ తేదీన...
కరోనాతో కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత
తమిళనాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, కన్యాకుమారి ఎంపీ హెచ్.వసంత్కుమార్ ఆగస్టు 28, శుక్రవారం నాడు కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. హెచ్.వసంత్కుమార్ కు కరోనా పాజిటివ్ గా తేలడంతో ఆగస్టు...
కరోనాతో మాజీ క్రికెటర్ చేతన్ చౌహన్ కన్నుమూత
టీమిండియా మాజీ క్రికెటర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి చేతన్ చౌహాన్ కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. జూలై 12 న కరోనా సోకడంతో లక్నోలోని సంజయ్ గాంధీ పీజీఐ ఆస్పత్రిలో చేరారు....
ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం, బరిలో ఐదుగురు
దేశంలో 8 రాష్ట్రాల్లోని 19 రాజ్యసభ స్థానాలకు జూన్ 19, శుక్రవారం ఉదయం 9 గంటలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో నాలుగు స్థానాలకు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మూడు,...
డీఎంకే పార్టీకి ప్రశాంత్ కిశోర్ సేవలు
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీలు ఇప్పటికే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సారధ్యంలోని ఐప్యాక్ సంస్థ సేవలు వినియోగించుకుంటుండగా, తాజాగా దక్షిణాదికి చెందిన మరోపార్టీ ప్రశాంత్ కిశోర్...
అనంతపురం జిల్లాలో చంద్రబాబు మూడు రోజుల పర్యటన
టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్టీ పటిష్టతపై నేతలకు దిశా నిర్దేశం చేస్తూ చంద్రబాబు వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే....
కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా
కర్ణాటక రాష్ట్రంలో 15 శాసనసభ స్థానాలకు డిసెంబర్ 5న నిర్వహించిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు కొనసాగుతుంది. ఈ ఫలితాల్లో అధికార బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోనుంది. ఇప్పటి...
కర్ణాటకలో కొనసాగుతున్న ఉప ఎన్నికల పోలింగ్
కర్ణాటకలో జులై నెలలో రాజకీయ సంక్షోభం తలెత్తిన సమయంలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలపై అప్పటి కర్ణాటక స్పీకర్ కేఆర్ రమేశ్కుమార్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే....
జార్ఖండ్లో మొదలైన తొలిదశ పోలింగ్
జార్ఖండ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో విస్తరించివున్న 13 అసెంబ్లీ స్థానాలలో నవంబర్ 30, శనివారం నాడు పోలింగ్ ప్రారంభమైంది. ఈ తొలిదశలో సుమారు 37...
సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా
మహారాష్ట్ర అసెంబ్లీలో నవంబర్ 27, బుధవారం సాయంత్రం లోపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో మరోసారి అక్కడి రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. నవంబర్ 23న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా...