యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యా, సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకొని వివరిస్తున్నారు. తాజాగా ‘భారతీయులు వేటిపైన ఎక్కువ ఖర్చు చేస్తున్నారు.. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వే ఏం చెబుతోంది’ అనే అంశంపై వివరణ ఇచ్చారు. సర్వేలో వెల్లడయిన 5 షాకింగ్ విషయాలను వివరించారు. మరి ఈ అంశానికి సంబంధించి మరింత వివరణ తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇