పిల్లల్ని పెంచే విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. మరికొందరు తల్లిదండ్రులు మాత్రం పిల్లల్ని నిర్లక్ష్యంగా వదిలేస్తుంటారు. అలా చేయకుండా పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలని ప్రముఖ సైకాలజిస్ట్ డా.బీవీ పట్టాభిరామ్ అన్నారు. ప్రతీ తల్లిదండ్రులు పిల్లల్ని పెంచడం ఎలానో నేర్చుకోవాలని సూచించారు. పిల్లల్ని పెంచే విషయంలో తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాల్ని వివరిస్తూ పట్టాభిరామ్ ఓ వీడియో చేసి తన యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేశారు. మరి ఈ అంశం గురించి మరింత వివరణ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి.
పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇