ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి తన యూట్యూబ్ ఛానెల్ “RamjoWrites” ద్వారా పలు అంశాలపై లిరికల్ సాంగ్స్ అందిస్తున్నారు. అందులో భాగంగా కరోనా నేపథ్యంలో శివుడిని వేడుకుంటూ “హే సీశైలం మల్లయ్యా, మా భూగోళం మంచిగ లేదయ్యా” అనే సాంగ్ ను రామజోగయ్య శాస్త్రి రచించారు. రామజోగయ్య శాస్త్రి మ్యూజిక్ కూడా అందించగా, పణి నారాయణ ఆలపించిన ఈ సాంగ్ ను వినండి.
“హే సీశైలం మల్లయ్యా” లిరికల్ సాంగ్ కోసం స్క్రోల్ చేయండి 👇