Tag: Andhra Pradesh
ఏపీలో 25 లక్షలు దాటిన కరోనా పరీక్షలు, మిలియన్ జనాభాకు 47459 పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆగస్టు 10, సోమవారం ఉదయం 10 గంటల నాటికీ 25,34,304 కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు....
ఏపీలో కరోనా చికిత్సలో భాగంగా 30887 మెడికల్ పోస్టుల భర్తీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం కొనసాగుతుంది. ఆగస్టు 10, సోమవారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,27,860 కు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు ఏపీ...
ఏపీలో పెరుగుతున్న కరోనా మరణాలు: 24 గంటల్లో 80 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 7665 పాజిటివ్ కేసులు, 80 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఆగస్టు 10, సోమవారం ఉదయం 10 గంటల వరకు పాజిటివ్...
గ్రామ,వార్డు సచివాలయాలపై కీలక నిర్ణయం, పీఎంయూ కాల్ సెంటర్ ఏర్పాటు
రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల కోసం పర్చుయేషన్ అండ్ మానిటరింగ్ యూనిట్(పీఎంయూ) కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆగస్టు...
కోవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాద ఘటన: విచారణకు రెండు కమిటీలు నియామకం
విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు....
కోవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం
విజయవాడ లోని కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా...
ఏపీలో 2 లక్షల 17 వేలు దాటిన కరోనా కేసులు,1939 కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 17 వేలు దాటింది. కొత్తగా 10080 కేసులు నమోదవడంతో ఆగస్టు 8, శనివారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల...
ఏపీలో 1900 దాటిన కరోనా మరణాలు, 24 గంటల్లో 97 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. దీంతో గత నాలుగు రోజులుగా 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 10080 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన...
ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలాన్ని డిసెంబర్ 31, 2020 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 7, శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా...
ఏపీలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు, 1842 కి పెరిగిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతుండడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. రాష్ట్రంలో గత మూడు రోజులుగా 10000 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 10171...













































