Tag: Andhra Pradesh
ఉత్తరాంధ్ర సీట్ల పంపకాలపై రచ్చ!
ఏపీ రాజకీయాలను కులాలను వేరు చేసి చూడలేం. కుల సమీకరణలను చూసుకోకుండా ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు వెళ్లదు. ముఖ్యంగా అత్యధిక జనాభా ఉన్న కాపులపై పార్టీలు ఆచితూచీ అడుగులు వేస్తాయి....
చంద్రబాబు స్నేహితుడికే టికెట్!
అనుకున్నదే అయ్యింది.. విజయవాడ వెస్ట్ టికెట్ బీజేపీ పట్టుకుపోయింది. పక్కా లోకల్గా.. అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే రాజకీయంగా యాక్టివ్గా ఉన్న పోతిన మహేశ్కు నిరాశే మిగిలింది. టీడీపీ అధినేత చంద్రబాబు...
ఎటు చూసినా వారే!
ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు నందమూరి తారక రామారావు రాజకీయ వారసత్వానికి కేంద్ర బిందువుగా మారాయి. ఆయన మరణించి 28 ఏళ్లు గడుస్తున్నా ఎన్టీఆర్ ఇంకా రాజకీయ రంగాన్ని శాసిస్తూనే ఉన్నారు....
అందుకే అక్కడే మూడు రోజులు!
2019 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటి చేసిన జనసేన అధినేత రెండు చోట్లా ఓడిపోయారు. నాడు భీమవరం, గాజువాక నుంచి పవన్ అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ సారి...
ప్రత్తిపాడు.. క”న్నీటి”గోడు..!
ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల అసమర్థత.. గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడువాసులకు శాపంగా మారాయి. కనీస అవసరమైన తాగునీటికీ, సాగునీటికీ కటకటలాడాల్సిన దుస్థితి ఏర్పడింది. బ్రిటిషు పాలనలో పన్నుల నిరాకరణకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది.. ప్రత్తిపాడు...
వామ్మో.. ఇవేం రోడ్లురా బాబోయ్.. గుంటూరులో జంపింగ్ టూర్..!
ఎన్నికల వేడి మొదలైన తర్వాత.. గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఆరడుగులు ఉన్న పొడవాటి వ్యక్తి.. ప్రచారం చేస్తూ.. ఎక్కడ మాట్లాడినా అందులో ఒకటి మాత్రం కచ్చితంగా ఉంటోంది. ప్రచార ప్రయాణంలో ఆయన పడుతున్న...
ఏ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుంది?
ఏపీలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనుండటంతో.. ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రానికి మంచిది?. ఏ అభ్యర్థి గెలిస్తే ఏ ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుందనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అధికార...
తండ్రికి లోక్సభ..కూతురుకు అసెంబ్లీ టికెట్
డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడును మళ్లీ మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ..మారిన రాజకీయ సమీకరణాలతో అనకాపల్లి ఎంపీ టికెట్ను అతనికి కేటాయించింది. మాడుగులలో ఖాళీ అయిన ఎమ్మెల్యే టికెట్ ను...
బూడి ముత్యాల నాయుడుకే టికెట్ ఎందుకు?
ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ..ఇటీవల ఒకేసారి 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 24ఎంపీ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటించి.. ఒక్క అనకాపల్లి ఎంపీ స్థానాన్ని మాత్రం పెండింగ్లో పెట్టింది. అయితే అక్కడ కూటమి అభ్యర్థిగా...
పెమ్మసాని – నారా లోకేశ్.. జనాన్ని వదలని నేతలు – ఓడినా ఒకరు.. టికెట్...
ఆ ఇద్దరూ నిస్వార్థ నాయకులే. అందుకే అధికారం లేకపోయినా ప్రజలకు దూరం కాలేదు. ప్రజాసేవను వదలలేదు. సొంత పనులకే పరిమితం కాలేదు. తమను నమ్ముకున్న జనం కోసం ఏదో రూపంలో సేవ చేస్తూనే...





































