Tag: Andhra Pradesh
పురందేశ్వరి అలక నిజమేనా?
పొత్తులో అలకలు సాధారణమే. ఏ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నా కొందరిలో 'అసంతృప్తి' చిన్న విషయమే. అయితే ఈ అలకలు, అసంతృప్తులు మొత్తం కూటమిని ప్రభావితం చేయకూడదు. ముఖ్యంగా కేడర్ను కన్ఫ్యూజన్లో పడేయకూడదు....
ఆ స్థానాలపై టీడీపీ తర్జనభర్జన
ఆంధప్రదేశ్ లో జనసేన, బీజేపీతో పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ.. మొత్తం 17 లోక్సభ, 144 సీట్లలో పోటీ చేస్తోంది. వాటిలో ఇప్పటి వరకూ 139 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకా...
నెగ్గనున్న స్థానిక పోరాటం
తెలుగుదేశం-బీజేపీతో పొత్తుతో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సిద్ధం అవుతోంది. ఇప్పటికే కొన్ని స్థానాలను ప్రకటించింది. వాటిలో చిత్తూరు అభ్యర్థిగా ఇటీవల వైసీపీ నుంచి జనసేనలో చేరిన...
త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తూ పావులు
ఏపీలో గెలుపే లక్ష్యంగా కూటమి పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తూ దూసుకుపోతున్నారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం, కూటమి క్యాండిడేట్ల గెలుపుపై పవన్...
టీడీపీ మూడో జాబితా ఇదే..
తెలుగు దేశం పార్టీ మూడో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటి వరకు రెండు విడతలుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించగా.. శుక్రవారం మూడో అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది. అలాగే 13 ఎంపీ...
ధర్మవరం సుబ్బారెడ్డికే బీ ఫామ్ ఇస్తున్నారా?
నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అయితే అంతకుముందు ఇంచార్జిగా ఉన్న ధర్మవరం సుబ్బారెడ్డి మాత్రం..ఈ...
టీడీపీ – బీజేపీ మధ్య అంతర్గత వార్?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ-జనసేన-కూటమి కలిసికట్టుగా అధికార పార్టీని ఎదుర్కొంటుండగా, కొన్నిచోట్ల సీట్ల పంచాయితీ ఇంకా తెగడం లేదు. ప్రధానంగా ఈ విషయంలో టీడీపీ-బీజేపీ మధ్య అంతర్గత వార్ జరుగుతుందన్న...
కడప గడపలో.. వైఎస్ కుటుంబసభ్యుల మధ్యే పోటీ!
ఆంధ్రప్రదేశ్లోని కడప పార్లమెంట్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కడప లోక్సభ స్థానం నుంచే బరిలోకి దిగడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. వైఎస్ కుటుంబానికే చెందిన...
ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
దారి తప్పిన రాజకీయానికి ప్రత్యామ్నాయంగా అంటూ లోక్ సత్తా పార్టీని స్థాపించి.. అవినీతికి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తిగా గుర్తింపు పొందారు.. డా.జయప్రకాష్ నారాయణ. ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయ పార్టీలు పారదర్శకంగా, జవాబుదారీ తనంతో...
ఆ సీటు కోసం పోటాపోటీ ఆందోళనలు
కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించగానే.. ఆ నియోజకవర్గానికి చెందిన తెలుగు తమ్ముళ్లు సృష్టించిన విధ్వంసం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. సొంత పార్టీ జెండాలనే తగులబెట్టారు. అధినేత చంద్రబాబునాయుడిపై...





































