Tag: Andhra Pradesh
పార్టీల తొలి ప్రాధాన్యం వారికే?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఇటు అధికార పార్టీకి, అటు తెలుగుదేశానికి జీవన్మరణ సమస్యగా మారింది. మరోసారి ఎవరు అధికారంలోకి వచ్చినా అవతలివారికి ఇబ్బందులు తప్పవనే దిశగా ప్రస్తుత రాజకీయాలు ఉన్నాయి. ఈ...
టీడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థులు ఫైనల్?
వైసీపీ మాంచి దూకుడు మీదుంది. ఎన్నికలు ముంచుకొస్తుండడంతో వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. విడతల వారీగా తమ గెలుపు గుర్రాలను బరిలోకి దించుతోంది. ఇటు తెలుగుదేశం-జనసేన కూటమి కూడా దూకుడు పెంచేసింది. మొన్నటి వరకు కాస్త...
ఏపీ సర్కారు చర్చకు వెనకాడుతోందా? కావాలనే విపక్షం ఇబ్బంది పెడుతోందా?
"కేసీఆర్కు సూటిగా సవాల్ విసురుతున్నా.. అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులు, జలాలపై చర్చ పెడదాం. ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేస్తాం. రెండు రోజులపాటు దీనిపై చర్చిద్దాం. చాలవంటే సమావేశాలను పొడిగిద్దాం. కేసీఆర్, కేటీఆర్, హరీశ్,...
జగన్నాటకం.. బయట పెట్టే వ్యూహం..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాడివేడిగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరు ‘‘సిద్ధం’’ అంటే.. మరొకరు ‘‘యుద్దం’’ అంటున్నారు. త్వరలోనే ఎన్నికల సమరం ఉండడంతో ఒకరి బండారం.. మరొకరు బయటపెట్టుకుంటున్నారు....
మౌనం వహించిన ముద్రగడ.. ఎందుకంటే?
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. మొన్నటి వరకు కూడా ఆయన వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్. ఆయన రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారని.. వైసీపీలో చేరబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ...
మరోసారి హస్తినాకు పవన్.. పొత్తుపై క్లారిటీ వచ్చేనా?
వైసీపీ సర్కార్ను ఈసారి గద్దె దించడమే లక్ష్యంగా జనసేన-తెలుగు దేశం కూటమి పావులు కదుపుతోంది. ఎట్టి పరిస్థితిలోనైనా అధికారం దక్కించుకోవడమే ధ్యేయంగా ముందుకు కదులుతోంది. అయితే తమతో పాటు బీజేపీ కూడా చేతులు...
వైసీపీని గద్దె దించడమంటే బాబుని గద్దె నెక్కించడమా?
ఏపీలో ప్రధాన పార్టీలన్నీ వ్యూహాత్మకంగా ముందుకు అడుగులేస్తున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తుండడంతో ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తోన్న తెలుగుదేశం-జనసేన పార్టీలు సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి. ఆదివారం...
సింగనమల టీడీపీ టికెట్కు గట్టి పోటీ..
తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. వైసీపీ అభ్యర్థులకు ధీటుగా బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. వైసీపీ ఎత్తుగడలకు పై ఎత్తులు వేస్తూ.. వారి అభ్యర్థుల...
టీడీపీలోకి వసంత రాకకు మోకాలడ్డుతున్న దేవినేని ఉమ
మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు వైసీపీ హైకమాండ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఆయనకు మైలవరం టికెట్ నిరాకరించింది. ఆ టికెట్ను జెడ్పీటీసీ సర్నాల తిరుపతిరావుకు కేటాయించింది. ఈక్రమంలో...
మరోసారి చర్చనీయాంశంగా చిరంజీవి
అందరివాడు అంటూ.. ఎవరి వైపు అనే ప్రశ్న ఏంటని ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రముఖులు, సెలబ్రిటీలు రాజకీయాల్లోకి రానంత వరకూ అందరివాడిగానే.. అందరూ అభిమానిస్తారు. సెలబ్రిటీలు.. ఏదైనా పార్టీలో చేరిన వెంటనే.. అప్పటి వరకూ...


































