Tag: TDP Party
గుంటూరు పర్యటనలో సీఎం జగన్, మైనార్టీ సంక్షేమ దినోత్సవ వేడుకలకు హాజరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పల్నాడు, గుంటూరు జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ క్రమంలో పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం...
తాడేపల్లిగూడెం పేలుడు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తాడేపల్లిగూడెం మండలం కడియద్దలోని ఒక బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అక్కడ పని చేస్తున్న ముగ్గురు కార్మికులు మృతి...
ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్గా నేడు బాధ్యతలు చేపట్టిన కొమ్మినేని శ్రీనివాసరావు
ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గురువారం ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ ఏపీ ప్రెస్ అకాడమీ భవనంలో ఆయన ఈరోజు ఉదయం లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ...
కనీస ధర లేక నష్టపోతున్న టమోటా రైతులను వెంటనే ఆదుకోవాలి – టీడీపీ అధినేత...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీస ధర లేక నష్టపోతున్న టమోటా రైతులను వెంటనే ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సూచించారు. టమోటా ధర పతనంపై చంద్రబాబు ట్విట్టర్...
రాజమండ్రి వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్.. రాకపోకలకు తీవ్ర అంతరాయం, పలు రైళ్లు...
రాజమహేంద్రవరం రైల్వే యార్డు వద్ద బుధవారం తెల్లవారుజామున గూడ్స్ రైలు బోగీ పట్టాలు తప్పడంతో చెన్నై-హౌరా ప్రధాన మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అనేక రైళ్లు పాక్షికంగా మరికొన్ని రైళ్లు పూర్తిగా...
రేపు తూర్పుగోదావరి జిల్లాలో ఇథనాల్ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్, షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామంలో ఇథనాల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. అస్సాగో ఇండస్ట్రీస్ ప్రైవేట్...
జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు.. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్గా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్గా నియమించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు వెలువరించింది. కాగా కొమ్మినేని రెండేళ్లపాటు ఈ పదవిలో...
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్నుమూత.. సీఎం జగన్ సహా పలువురు సంతాపం
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి (ఎమ్మెల్సీ) సభ్యుడు చల్లా భగీరథ రెడ్డి ఈరోజు కన్నుమూశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 46 సంవత్సరాల భగీరథ రెడ్డి గత కొంతకాలంగా న్యూమోనియా, కాలేయ సంబంధిత అనారోగ్యంతో...
ఏపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్పై కొనసాగుతున్న చికిత్స
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి తీవ్ర అస్వస్థత పాలయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చల్లా భగీరథ రెడ్డి గత కొన్ని రోజులుగా కాలేయ సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో నంద్యాల...
ఏపీ ప్రభుత్వ పిటీషన్ను తోసిపుచ్చిన హైకోర్టు, త్వరలోనే ‘మహా పాదయాత్ర’ పునఃప్రారంభిస్తామన్న అమరావతి జేఏసీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధానుల అంశం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. తాజాగా మంగళవారం ఏపీ హైకోర్టు ప్రభుత్వ అప్పీల్ పిటిషన్ను కొట్టివేసింది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన 'మహా...












































