తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3590 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 29, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,58,566 కి పెరిగింది. అలాగే కరోనాతో మరో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,085 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక శనివారం నాడు 95,355 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 3,555 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 7,14,034 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 40,447 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (3590):
- జీహెచ్ఎంసీ ఏరియా – 1160
- మేడ్చల్ మల్కాజిగిరి – 257
- రంగారెడ్డి – 215
- హనుమకొండ – 132
- ఖమ్మం – 121
- కరీంనగర్ – 119
- సంగారెడ్డి – 118
- సిద్దిపేట – 115
- భద్రాద్రి కొత్తగూడెం – 105
- నల్గొండ – 98
- సూర్యాపేట – 98
- మంచిర్యాల – 79
- యాదాద్రి భువనగిరి – 78
- మహబూబ్ నగర్ – 71
- నిజామాబాద్ – 67
- పెద్దపల్లి – 63
- జగిత్యాల – 57
- వనపర్తి – 53
- వికారాబాద్ – 53
- ఆదిలాబాద్ – 47
- మెదక్ – 47
- నిర్మల్ – 47
- మహబూబాబాద్ – 46
- వరంగల్ రూరల్ – 45
- నాగర్ కర్నూల్ – 45
- కామారెడ్డి – 42
- జనగామ – 42
- రాజన్న సిరిసిల్ల – 41
- జయశంకర్ భూపాలపల్లి – 31
- జోగులాంబ గద్వాల్ – 28
- నారాయణ్ పేట్ – 26
- ములుగు – 22
- కొమరం భీం ఆసిఫాబాద్ – 22
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ