తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 429 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 13, ఆదివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,83,448 కి పెరిగింది. అలాగే కరోనాతో మరోకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,107 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక ఆదివారం నాడు 32,932 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 2,421 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 7,67,660 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,681 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (429):
- జీహెచ్ఎంసీ ఏరియా – 142
- మేడ్చల్ మల్కాజిగిరి – 41
- రంగారెడ్డి – 33
- నల్గొండ – 22
- హనుమకొండ – 19
- కరీంనగర్ – 18
- మహబూబ్ నగర్ – 15
- సంగారెడ్డి – 13
- ఖమ్మం – 10
- సిద్దిపేట – 10
- జనగామ – 9
- మంచిర్యాల – 9
- మహబూబాబాద్ – 9
- నిజామాబాద్ – 8
- ఆదిలాబాద్ – 7
- జగిత్యాల – 6
- వరంగల్ రూరల్ – 6
- భద్రాద్రి కొత్తగూడెం – 5
- కొమరం భీం ఆసిఫాబాద్ – 5
- సూర్యాపేట – 5
- వికారాబాద్ – 5
- పెద్దపల్లి – 5
- నారాయణ్ పేట్ – 5
- ములుగు – 3
- నాగర్ కర్నూల్ – 3
- కామారెడ్డి – 3
- మెదక్ – 3
- రాజన్న సిరిసిల్ల – 3
- వనపర్తి – 3
- నిర్మల్ – 2
- జయశంకర్ భూపాలపల్లి – 1
- యాదాద్రి భువనగిరి – 1
- జోగులాంబ గద్వాల్ – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ