తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. ఈ మేరకు ఆదివారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీల వివరాలు:
- సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఏ.శరత్ నియామకం
- పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ గా హనుమంతరావు
- నల్గొండ జిల్లా కలెక్టర్ గా రాహుల్ శర్మ
- జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ గా కోయ శ్రీహర్ష
- సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా ప్రశాంత్ జీవన్ పాటిల్
- కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ గా చహత్ రాజ్పాయ్
- ఉట్నూర్ ఐటీడీఏ పీవోగా కె.వరుణ్రెడ్డి
- ఏటూరు నాగారం ఐటీడీఏ పీవోగా అంకిత్
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY