తెలంగాణ రాష్ట్రంలో మరో 8061 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 27, మంగళవారం నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,19,966 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. మంగళవారం నాడు 82,270 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన 56 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 2150 కి పెరిగింది. కరోనా నుంచి మరో 5093 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 3,45,683 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 72,133 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(8061):
- జీహెచ్ఎంసీ ఏరియా – 1508
- మేడ్చల్ మల్కాజిగిరి – 673
- రంగారెడ్డి – 514
- సంగారెడ్డి – 373
- మహబూబ్ నగర్ – 328
- నల్గొండ – 311
- నిజామాబాద్ – 291
- ఖమ్మం – 277
- వికారాబాద్ – 276
- కరీంనగర్ – 275
- సిద్దిపేట – 253
- జగిత్యాల – 252
- యాదాద్రి భువనగిరి – 213
- వరంగల్ అర్బన్ – 203
- కామారెడ్డి – 202
- వరంగల్ రూరల్ – 191
- నాగర్ కర్నూల్ – 188
- సూర్యాపేట – 185
- మంచిర్యాల – 171
- వనపర్తి – 146
- పెద్దపల్లి – 145
- రాజన్న సిరిసిల్ల – 142
- మెదక్ – 127
- ఆదిలాబాద్ – 125
- నిర్మల్ – 109
- మహబూబాబాద్ – 97
- జనగామ – 88
- జోగులాంబ గద్వాల్ – 82
- భద్రాద్రి కొత్తగూడెం – 82
- కొమరం భీం ఆసిఫాబాద్ – 79
- జయశంకర్ భూపాలపల్లి – 68
- ములుగు – 47
- నారాయణ్ పేట్ – 40
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ